వివాహ వేడుకకు హాజరైన మాజీ ఉపముఖ్యమంత్రి కే. నారాయణస్వామి
Mana News, వెదురుకుప్పం :- ఓ ఘనమైన వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వెదురుకుప్పం భాస్కర్ రెడ్డి కుమార్తె మరియు సీనియర్ జర్నలిస్ట్ రఘునాథరెడ్డి కుమారుడు మధ్య జరిగిన ఈ వివాహం, గ్రామంలో సాంప్రదాయ విలువలు, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించేలా…