Tag: #andhrapradesh

మహా న్యూస్ పై దాడి అనైతిక చర్య- యం.ఉమేష్ రావు

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ మీడియా ఛానల్ గా గుర్తింపు పొందిన మహా న్యూస్ కు చెందిన హైదరాబాద్ నగరంలోని ప్రధాన కార్యాలయంపై శనివారం కొంతమంది దాడి చేసి విధ్వంసానికి పాల్పడటం అనైతిక చర్యలకు నిదర్శనం అని…

జననేత థామస్ పై అభిమానం చాటుకున్న తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్

వి.ఎం. థామస్ జన్మదిన వేడుకల్లో భారీ కటౌట్‌ తో గురుసాల కిషన్ చంద్ గంగాధర నెల్లూరు | మన న్యూస్ | జూన్ 28:– గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ జన్మదిన వేడుకలు…

తెలుగుదేశం వీరాభిమానులకు సోమిరెడ్డి నివాళి

పొదలకూరు , మన న్యూస్ , జూన్ 28: పొదలకూరు మండలంలోని బిరదవోలు చెర్లోపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు మన్నూరు కృష్ణంనాయుడు, అన్నంగి రమణయ్యలు ఒక్కరోజే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సందర్భంలో సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి…

థామస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు

గంగాధర నెల్లూరు ,మన న్యూస్, జూన్ 28: గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు ఐక్యంత చాటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ…

ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాకల గ్రామానికి చెందిన రేణుమాల లాజర్ (వయస్సు 62) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సహకారులతో కలిసి పని చేస్తున్న సమయంలో ఈ…

సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

మన న్యూస్ సింగరాయకొండ:-పేద, మధ్యతరగతి వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సింగరాయకొండ కందుకూరు రోడ్డులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా…

కార్మిక హక్కులు కోసమే సమ్మె

మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి…

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- మ‌హిళ‌లు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. మ‌హిళా సాధికారిత కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృషి చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. శుక్ర‌వారం ఉద‌యం సిఎల్ టి సెంట‌ర్…

ఆటోనగర్ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు – ఎస్కే చాంద్ బాషా

గూడూరు. మన న్యూస్ :- పట్టణంలో ఆటోనగర్ ఏర్పడినప్పటి నుంచి దాన్ని అభివృద్ధి కొరకు పట్టుదలతో కృషి చేయడం జరిగిందని, నేడు ఆటోనగర్ అభివృద్ధి కి బాటలు వేయడం సంతోషకరమని, ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఎస్కే చాంద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం…