నిరుపేదలకు పల సరుకుల పంపిణీ
గూడూరు, మన న్యూస్ :- గున్న0 సేవా ట్రస్ట్ భరోసా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుణ్ణం రెడ్డి మధుసూదన్ రెడ్డి రాధమ్మల ధాతృత్వంతో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు “గున్నoసేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం ” ఆదివారం 10…
గూడూరు, మన న్యూస్ :- గున్న0 సేవా ట్రస్ట్ భరోసా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుణ్ణం రెడ్డి మధుసూదన్ రెడ్డి రాధమ్మల ధాతృత్వంతో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు “గున్నoసేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం ” ఆదివారం 10…
గూడూరు, మన న్యూస్ :- మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పనులు ప్రైవేట్ వర్క్ కాంటాక్ట్ కి అప్పగించే పని మానుకోవాలని సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు మరియు మున్సిపల్ ఫెడరేషన్ గౌరవా ధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు…
గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం లోని రైతు సేవా కేంద్రాల ద్వారా పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగ, మరియు భూమి సారాన్ని పెంచి , భూమికి సత్తువనిచ్చె 26 రకాల విత్తినాల కలయిక తో పి.డి.యం.ఎస్ కిట్లను రాయితీ…
గూడూరు, మన న్యూస్ :- నాయుడుపేటలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది*పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు…
వనరులు ఉన్నా అవి నిరుపయోగం. తప్పని పరిస్థితిలో ఉత్తమ వైద్య సేవలకు రిమ్స్ కి కాలిన గాయాల బాధితుడి తరలింపు. ఉన్నత శ్రేణి 30 పడకల ఆసుపత్రి లేక చికిత్స పొందలేక బాధపడుచున్న తీర ప్రాంత ప్రజలు. వసతి గృహాం లో…
వెదురుకుప్పం, జూలై 26 (మన న్యూస్):– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ సారథ్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం వెదురుకుప్పం మండలం తెల్లగుండ్లపల్లి గ్రామ…
ఉరవకొండ మన న్యూస్:విడపనకల్లు మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు చెన్నారాయుడు…
ఉరవకొండ మన న్యూస్: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు అంగన్వాడీ కేంద్రంలో శనివారం పిల్లల అభివృద్ధి పై తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సిడిపిఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్ పుష్పావతి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి…
మన న్యూస్ సాలూరు జూలై26:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో సీజనల్ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు (ఇన్చార్జి ) సూచించారు. ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. శానిటరీ సెక్రెటరీలు ఆధ్వర్యంలో ASO…
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 26 :-జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్ద పోతులపాడు శివారులోని క్వారీలో అక్రమంగా ఎర్రమట్టిని కొందరు అక్రమార్కులు తరలిస్తున్నారు.ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పదులకొద్దీ టిప్పర్ల సహాయంతో అక్రమార్కులు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.…