శ్రీరామ రథయాత్రకు ఆహ్వానం

మన న్యూస్, తిరుపతి,మార్చి 10 :– త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీరామ రథయాత్రకు రావలసిందిగా మహారాష్ట్రకు చెందిన శ్రీ కల్కి భగవాన్ ను ఆహ్వానిస్తూ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్,…

హైందవ ధర్మం కోసంఆర్ హెచ్ వి ఎస్ సంఘీభావం – రాయచోటి దుర్ఘటన దురదృష్టకరం

మన న్యూస్,తిరుపతి,మార్చి 10 :- ప్రశాంతంగా హైందవ సంప్రదాయం ప్రకారం హిందువులు తమ పండుగలను జరుపుకుంటుండగా రాయచోటి లో జరిగిన ముస్లిం ముష్కరుల దౌర్జన్యకాండ దురదృష్టకరమని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి సుకుమార్ రాజు అన్నారు. సోమవారం…

తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే..

Mana News :-  తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.…

శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి బ్రహ్మోత్సవాలు

Mana News, Nellore :- శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నందు బ్రహ్మోత్సవాలు భాగంగా సోమవారం ఉదయం 4.40గంIIలకు ధ్వజారోహణ కార్యక్రమము జరిగినది. ఉభయకర్తలు ‘’పద్మశాలి బహుత్తమ సంఘం తరపున శ్రీ కోలాటి శ్రీనివాసులు తదితరులు’’.…

నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్, మన న్యూస్, మార్చి 10 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ 24, 28 మరియు 30వ డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి ఆదివారం శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి…

డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ప్యాడ్, పెన్నులు పంపిణీ..

మన న్యూస్, తిరుపతి, మార్చి 10 :- 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చంద్రగిరి నియోజకవర్గo రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలనే మంచి సంకల్పంతో డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల వార్షిక పరక్షలకు అవసరమైన స్టేషనరీని ఉచితంగా అందచేస్తున్నట్లు…

నెల్లూరులో మార్చి 12 న యువత పోరు”…… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు, మన న్యూస్,మార్చి 10:- మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మార్చి 12వ తేదీ బుధవారం నాడు, ఉదయం 10 గంటలకు నెల్లూరు విఆర్సీ కూడలి వద్ద, అంబేద్కర్ విగ్రహానికి…

పత్తి రవీంద్రబాబు పార్థివ దేహానికి నివాళులర్పించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు, మన న్యూస్, మార్చి10 :- నెల్లూరు, కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ వద్దగల శాంతి అపార్ట్మెంట్ లో సాయినాథ్ అండ్ కో అధినేత, పెద్దలు పత్తి రవీంద్రబాబు స్వర్గస్తులైనారు.ఈ సందర్బంగా పత్తి రవీంద్రబాబు పార్థివ దేహానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి…

నెల్లూరు రూరల్ టీడీపీ నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

నెల్లూరు రూరల్, మన న్యూస్, మార్చి 10 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి 35వ డివిజన్ నాయకులు,యువకులు,కార్యకర్తలు చేరడం జరిగింది. ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు…

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి

Mana News, S R Puram :- గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శ్రీరంగ రాజపురం మండలం మంగుంట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపాలక్ష్మి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..