Tag: #andhrapradesh

18 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డా.వి.ఎం.థామస్ చోరవతో త్రాగు నీటి సమస్య పరిష్కారం

వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహమునకు గత 18 సంవత్సరాలుగా నీటి సమస్య ఎదుర్కొంటున్న సందర్భంలో ఎమ్మెల్యే దృష్టికి స్థానిక టిడిపి నేత మోహన్ మురళి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన…

అడవి పుంత ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కి ప్రజా సంఘాల వినతి

గొల్లప్రోలు మే 24 మన న్యూస్. :– గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామ పరిదిలో ఉన్న అడవి పుంత రోడ్డు తాండ్ర ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమన పై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి…

సారా రహిత గ్రామలుగా తీర్చిదిద్దుతాం- ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ ఎస్సై. ఎం రవి ప్రసాద్

మన న్యూస్ సాలూరు మే 23 : పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం మరిపల్లి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తిర్చి దిద్దుతామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ జి. దాస్ అన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు…

అంగరంగ వైభవంగా కొత్తపల్లి మహాభారత ఉత్సవాలు – అలరించిన భాగవతరిణి సుమతి హరికథ

ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ ద్రౌపతి ధర్మరాజుల సమేత ఆలయం వద్ద మహాభారత ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు తిరుపతి చెందిన భాగవతారిణి సుమతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం హరికథ కాలక్షేపం అందరినీ ఆకట్టుకుంటున్నాయి..…

గిరిజనులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వము పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ పాచిపెంట మే 23:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

వైసీపీకి 2029లో అంత్యక్రియలే: సోమిరెడ్డి

Mana News, నెల్లూరు: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్రాన్ని సర్వనాశన దిశగా నడిపిందని, 2029 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అంతిమ వీడ్కోలు పలకనున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.…

ప్రతి రైతు ప్రకృతి సాగు చేపట్టాలి -వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్, పాచిపెంట మే 23:– పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు తమకున్న వ్యవసాయ సాగు భూమిలో కనీసం 15% అయినా సరే పూర్తి స్థాయిలో ప్రకృతి సాగు చేపట్టాలని మిగతా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంతో రసాయన వ్యవసాయాన్ని…

ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…

మాజీ ఎమ్మెల్సీ ని కలిసిన నవీన్, భువన్ కుమార్ రెడ్డి లు

మన న్యూస్, తిరుపతి, మే 23:– తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ని శుక్రవారం తిరుపతిలో బిజెపి నేత పి నవీన్ కుమార్ రెడ్డి, టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు…

శారదమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి, మే 23 :– ఆంధ్రప్రదేశ్ సీడప్ (నిరుద్యోగ గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల)చైర్మన్,మాజీ ఎమ్మెల్సీ,తెలుగుదేశం పార్టీ తిరుపతి అన్నమయ్య జిల్లాల ఇన్చార్జ్ శ్రీ గునిపాటి దీపక్ రెడ్డి శుక్రవారం తిరుపతిలోని బిజెపి నేత నవీన్…