గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చేవరకు పోరాడుతాం,
మన న్యూస్ పాచిపెంట మే 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 48 సర్వేనెంబర్ 782 ఎకరాలు కుడుమూరు భూములకు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని 2 వ రోజు పాదయాత్ర కొనసాగింది. మెట్టవలస, కొత్తవలస, శీల,…