తిరుపతిలో ఘనంగా వర్చువల్ మహానాడు: ఎన్టీఆర్ కు నివాళులర్పించిన డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి పార్లమెంట్ 4వ క్లస్టర్ ఇన్ ఛార్జ్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఈరోజు ‘వర్చువల్ మహానాడు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…