Month: May 2026

మా సమస్యలను పరిష్కరించండి: తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల విన్నపం

స్థానిక సిమ్స్ (SVRR) ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గత కాలంగా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 850 మంది కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్…

తమ శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించిన తుడా చైర్మన్ కి ధన్యవాదాలు.

తమ శెట్టిపల్లి ప్రాంతంలోని భూములకు సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి కావడంతో ఫ్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించిన తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్…

రేణిగుంట అండర్ బ్రిడ్జి పనులపై సమీక్ష…

మే 12 లోగా పూర్తి చేయాలని ఆదేశం…ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అండర్ బ్రిడ్జి పనుల వేగవంతం…..​రేణిగుంట మే 4.పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను సోమవారం అధికారుల బృందం మరియు రాజకీయ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ…

కమర్షియల్ గ్యాస్ ధర పెంచడం అంటే? ప్రజలపై భారమే!

ఆదాని_ అంబానీ కోసమే గ్యాస్ ధర పెంపు..రేణిగుంట ఉత్తెజిత మే 4.రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్ తో వామపక్షాలు నిరసన ధర్నా.. ఆదాని అంబానీ ఆదాయం కోసమే కేంద్ర బిజెపి ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచిందని…

​ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం…

రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో వినతుల వెల్లువ! … రేణిగుంట మే 4.రేణిగుంట మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా పరిష్కార వేదిక’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మండలంలోని…

ఏపీజెఎఫ్ తిరుపతి జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎంపిక :

జిల్లా అధ్యక్షునిగా అరవ జయపాల్, ప్రధాన కార్యదర్శిగా నత్తం హరిబాబు : 24 మందితో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు : ప్రకటించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు..రేణిగుంట మన ద్యాస మే 4.ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ (ఏపీజెఎఫ్) తిరుపతి జిల్లా…

అచ్చంపేట్ లో ఎల్లమ్మ జాతర సందడి..

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు బంగ్లా ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ తెలిపారు.మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు గ్రామంతో…

100 సం|| ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు విశాఖ జిల్లా నుంచి ఐదుగురు సభ్యులు నియామకం….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(వడ్లపూడి) మే 3 :వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలోములుకూరి వెంకట రమణ,కర్ణాటిమధుసూధన శెట్టి వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షతన విశాఖ జిల్లా నుంచి మహాసభలకు ప్రాతినిధ్యం వహించిన నాయకులకు ఘనంగా కళ్యాణమండపంలోకి పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానం…

నెలూరు రూరల్ లో ఎం.జి.బి “ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్” బ్రోచర్ ను ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

నెల్లూరు రూరల్, మన ధ్యాస ప్రతినిధి, మే 3: ( విశ్వనాధ సాంబయ్య)నెల్లూరు నగరంలోని కాకుపల్లి దగ్గర నూతనంగా ప్రారంభమైన “ఎం జి బి”ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్, కాకుపల్లి 2 ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి…

ప్రభుత్వ పాఠశాలల్లో ఆం. ప్ర 10వ తరగతి బోర్డు ఫలితాల్లో సమగ్ర సంస్కరణల ద్వారా అద్భుతమైన పురోగతి

మన ద్యాస,అమరావతి, మే 1, 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సమగ్రమైన, బహుళ-స్థాయి సంస్కరణల వ్యూహం, యస్.యస్. సి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో (మార్చి 2026) ఒక బలమైన మార్పును తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పనితీరులో గణనీయమైన మెరుగుదలను ఈ ఫలితాలు…