మంచినీళ్ళగుంటను కలుషిత సమస్యను పరిష్కరిస్తాం – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతిః– మంచినీళ్ళగుంట కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రుయా, స్విమ్స్, బర్డ్, మెటర్నీటి ఆస్పత్రుల వ్యర్థాలు భూమిలో కలిసిపోవడంతో మంచినీళ్ళగుంట కలుషితమైందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేష్,…