Month: May 2025

అధికారుల చుట్టూ తిరగకుండానే అనుమతులు ఇస్తాం : టౌన్ ప్లానింగ్ అనుమతులపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి

మన న్యూస్, నెల్లూరు,మే 24:మున్సిపల్ అనుమతుల కోసం అధికారులు, నాయకులు చుట్టూ తిరిగే పరిస్థితుల నుండి నేరుగా దరఖాస్తుదారుని ఇంటి వద్ద అనుమతులు మంజూరు చేసే విధానాన్ని తీసుకువస్తున్నట్లుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.శనివారం నెల్లూరు…

మాతుమూరును సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం – ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ ఎస్సై. బి. నర్సింహమూర్తి

మన న్యూస్, పాచిపెంట మే 23 :-పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తిర్చి దిద్దుతామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ బి.నర్సింహమూర్తి అన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నవోదయం 2.0 లో…

ఇన్చార్జి కృపాలక్ష్మికి ఘన స్వాగతం పలికిన యువ నాయకుడు శ్యామ్ – వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా…. వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురంమండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో మండలం నుంచి దాదాపు 50 కారులతో గంగాధర్ నెల్లూరు…

జాతీయ బిసి సంక్షేమ సంఘ జీడి నెల్లూరు అధ్యక్షుడిగా సుధాకర్ ఆచారి..

ఎస్ఆర్ పురం, మన న్యూస్… జాతీయ బీసీ సంక్షేమ సంఘం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా సుధాకర్ ఆచారి ఎన్నికయ్యారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ…

గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చేవరకు పోరాడుతాం,

మన న్యూస్ పాచిపెంట మే 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 48 సర్వేనెంబర్ 782 ఎకరాలు కుడుమూరు భూములకు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని 2 వ రోజు పాదయాత్ర కొనసాగింది. మెట్టవలస, కొత్తవలస, శీల,…

ప్రకృతి వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి

మన న్యూస్ సాలూరు మే 24:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గ్రామస్థాయి ప్రకృతి వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసి ఈ ఖరీఫ్ సీజన్లో అమలు చేసి ఎంతమందిని ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్ళించాము గుర్తించి వారిని సత్కరించాలని సాలూరు…

నాణ్యతమైన విత్తనాలను విక్రయించాలి.. ఏవో నవ్య

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని గాలిపూర్,కోమలంచ, గ్రామాలల్లోని విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి నవ్య తనిఖీ చేశారు.అనంతరం దుకాణాలల్లో విత్తన నిల్వలు, స్టాక్ రిజిస్టర్‌,ధృవీకరణ పత్రాలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుకాణాలల్లో నాణ్యమైన విత్తనాలను…

ఘనంగా రాణి అహల్యా బాయి 300వ జయంతి వేడుకలు

కాకినాడ, మే 24 మన న్యూస్ :– కాకినాడలోని సూర్య కళామందిరంలో రాణి అహల్యాబాయి 300వ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వర రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ…

18 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డా.వి.ఎం.థామస్ చోరవతో త్రాగు నీటి సమస్య పరిష్కారం

వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహమునకు గత 18 సంవత్సరాలుగా నీటి సమస్య ఎదుర్కొంటున్న సందర్భంలో ఎమ్మెల్యే దృష్టికి స్థానిక టిడిపి నేత మోహన్ మురళి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన…

అడవి పుంత ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కి ప్రజా సంఘాల వినతి

గొల్లప్రోలు మే 24 మన న్యూస్. :– గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామ పరిదిలో ఉన్న అడవి పుంత రోడ్డు తాండ్ర ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమన పై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి…