Month: April 2025

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం ఉదయం పల్లె వీధి, ఎల్లపురెడ్డి కాలనీల్లో పెన్షన్లు పంపిణీ చేశారు. నగరంలో 18,714 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 21లక్షల 47వేల రూపాయలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెలా ఒకటవ…

అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరు భయపడరని ఘాటుగా హెచ్చరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………అధికార పార్టీ తీరును చూసి ఈరోజు ప్రజలు అసహ్యించుకుంటునారని అన్నారు.నిన్నటి రోజున కాకాణి…

ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ చైర్మన్ డి శ్రీనివాసరావు కు సన్మానం.

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రైవేట్ సింగిల్ మేనేజ్మెంట్ పాఠశాలల్లో పర్యవేక్షణ కమిటీలో డి శ్రీనివాసరావు నియామకం కావడం పట్ల స్థానిక ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆయనను మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు…

నియోజకవర్గంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ఈ నెల 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా పూర్వపు అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయం జరిగిన పత్రికా విలేకరుల…

వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం,,ప్రారంభించిన సి హెచ్ సి సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య,

మనన్యూస్,ప్రత్తిపాడు:దుర్గా శ్రీనివాస్ గర్భిణీ స్త్రీలకు,రోగులకు దాహార్తి తీర్చేందుకు వివేకానంద సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్,వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని అన్నారు.కాకినాడ జిల్లా…

యర్రవరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమము లో పాల్గొన్న టిడిపి శ్రేణులు

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఉదయం నుండి పెన్షన్ల సచివాలయ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. దీనిలో భాగంగా నూతనంగా మారిన వితంతు పెన్షన్ లను టిడిపి నాయకులు బసా ప్రసాద్, మైరాల కనకారావు సమక్షంలో లబ్ది…

కూరగాయల మార్కెట్ లో మౌలిక వసతులు మెరుగు పరుస్తాం:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ లో మంగళవారం గేట్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మార్కెట్ లో క‌నీస వ‌స‌తులు మెరుగుప‌రచనున్నట్లు ఎమ్మేల్యే తెలిపారు. మార్కెట్ లో వినియోగదారులు పరిశుభ్ర వాతవరణంలో కొనుగోలు చేసేలా చూడాలని వ్యాపారులను ఆయన కోరారు.…

అన్నదాత సుఖీభవ అంటూ 139 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత సుఖీభవ అంటూ 139 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.139…

నర్రవాడ వేంగమాంబ గుడిలో పనిచేస్తున్న వ్యక్తి విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందాడు

మనన్యూస్,దుత్తలూరు:నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ గుడిలో పనిచేస్తున్న ఉదయగిరి సురేష్ ( 39 ) అను వ్యక్తి కరెంట్ షాక్ తగిలి మరణించారు గత పది సంవత్సరాలుగా వెంగమాంబ గుడిలో…

అప్పన్న మనవరాలు జన్మదిన వేదికలో పాల్గొన్న మురళిరాజు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో రాపా అప్పన్న మనవరాలు రాజేష్ కుమార్తె జన్మదిన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు…