Month: April 2025

హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Mana News :- ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు మధు సాగర్,అంజి రెడ్డి,యాది రెడ్డి,సురేందర్ రెడ్డి,ఆలయ సిబ్బంది వెంకటయ్య పాల్గొన్నారు.అర్చకులు శంకర్ ప్రసాద్,అంబప్రసాద్,చంద్రకాంత్ శర్మ,ముత్యాల శర్మ సంతోష్ కుమార్,శ్రవణ్ దంపతులకు పూజలు జరిపించి ఆశీర్వచనం అందజేశారు

రాష్ట్ర నాయి బ్రాహ్మణ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం

మన న్యూస్,తిరుపతి, :- రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమనిఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. తిరుపతి కొర్లగుంట చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన…

నెల్లూరు రూరల్, సౌత్ మోపూర్ గ్రామంలో 16 లక్షల రూపాయల వ్యయంతో జడ్పీ హైస్కూల్ ప్రహరి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బూడిద విజయ్ కుమార్

మన న్యూస్, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 29: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో 16లక్షల రూపాయల వ్యయంతో సౌత్ మోపూర్ గ్రామ జడ్పీ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన మండల పరిషత్…

కావలిలో ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణస్వీకారం

మన న్యూస్, కావలి, ఏప్రిల్ 29:- ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల…

ఆటలతోనే ఆరోగ్యం,ఆనందం..సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆరుబయట ఆటలతో ఆరోగ్యంతో పాటు ఆనందం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు. మంగళవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని అండర్ 17 ప్రీమియర్ లీగ్”కాటేపల్లి లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్…

కడప జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ గా మంచురి సత్యనారాయణ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 29: బద్వేల్ పట్టణంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా మంచూరి సూర్యనారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించడంతో బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులలో నూతన స్థానం వెలువడింది. ఈ సందర్భంగా…

బద్వేల్ APSRTC ఉద్యోగుల రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 29: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల అపరిస్కృత సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, రెండవ రోజు రిలేనిరహర దీక్ష బద్వేల్ డిపో ఏర్పాటు చెయ్యడం జరిగినది. ఈ సందర్భంగా…

టైపింగ్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఎనలేని లాభాలు – అవగాహన కల్పిస్తున్న శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్, తిరుపతి

తిరుపతి, మన న్యూస్ : నేటి డిజిటల్ యుగంలో టైపింగ్ నైపుణ్యం కలిగివుండడం ఎంతో అవసరం. ఇందులో నైపుణ్యం సాధించడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని Tirupati Typewriting Institutes’ Association ఆధ్వర్యంలో తెలియజేశారు. శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్‌రైటింగ్…

ఫిర్యాదుపై కొద్ది గంటల్లోనే కేసుని చేదించిన ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం..

ప్రత్తిపాడు/మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడుమండలం టీ రాయవరం గ్రామానికి చెందిన ఎద్దు లోవరాజు కుమారుడు, ఎద్దు లక్ష్మీనారాయణ (15)ను తన తల్లి చదువుకోమని మందలించడంతో కోపగించిది 27_4_25వ తేదీన ఇంట్లో నుండి సైకిల్ పై పరారయ్యాడు. కోపంతో వెళ్లిన…

కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూ భారతి పై రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా…