Month: April 2025

ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక

మనన్యూస్,సింగరాయకొండ:ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టును పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ తెలిపారు.ఈ జట్టు 12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనున్నట్లు ప్రకాశం…

తిరుపతిలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు… పళ్ళచోట్ల అన్నదాన కార్యక్రమాలు..

మన న్యూస్,తిరుపతి :- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తిరుపతిలో తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు టిడిపి అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు పార్టీ…

తిరుపతిలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు,,పళ్ళచోట్ల అన్నదాన కార్యక్రమాలు..

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తిరుపతిలో తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు టిడిపి అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు పార్టీ నాయకులు నిర్వహించారు. టౌన్…

చంద్రన్నను ఆశీర్వదించిన దివ్యాంగులు

MANA NEWS: బిసి విభాగం,తెలుగుదేశం పార్టీశ్రీకాళహస్తి.అభివృద్ధికి ఆద్యుడు, సంక్షేమానికి ఆరాధ్యుడు, 75 వసంతాలుగా వెలుగొందుతోన్న చంద్రుడు, తెలుగు వారి గుండె గుడిలో కొలువైన నిండు దైవమైన చంద్రన్నకు దివ్యాంగులు ఆశీస్సులు అందజేశారు.సిబియన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక పూసల వీధిలో తెలుగుదేశం…

ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టును పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ తెలిపారు.ఈ జట్టు 12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ టోర్నమెంట్ లో…

మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని నార్కోటిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సామ్య నాయక్ అన్నారు. నిజాంసాగర్ మొహమ్మద్ నగర్ మండలాల్లోని వడ్డేపల్లి,కోమలాంఛ, గ్రామాలలో కల్తీకల్లు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించేందుకు కోసం అవగాహన…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏన్ ఫోర్స్ మెంట్ ఓఎస్డి శ్రీధర్ రెడ్డి తనిఖీ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ఏన్ ఫోర్స్ మెంట్ టీం -3 ఓఎస్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను…

జక్కాపూర్ హనుమాన్ మందిరంలో సప్త కార్యక్రమం విజయవంతం.

.మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో గల హనుమాన్ మందిరంలో సప్త కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ప్రత్యేక పూజలు,హోమాలు,భజనలు, సప్తాహపారాయణతో ఆలయం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హనుమాన్ స్వామిని దర్శించుకున్నారు.భక్తి, సమర్పణతో…

జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి మల్లూర్ సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మల్లూరు సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని పూజ…

క్రీస్తు పునరుద్దానుడు..కత్తిపూడిలో రన్‌ఫర్ జీసెస్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): క్రీస్తు పునరుద్దానుడు, సజీవుడు మరణమును జయించిన సందర్భంగా క్రీస్తును గూర్చి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టి ఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) అన్నారు. గుడ్‌ఫ్రైడే, ఈస్టరు…