Month: April 2025

మలేరియా అంతం మనతోనే-డాక్టర్ శ్రీలక్ష్మి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: మలేరియా మహమ్మారి అంతం మనతోనే అవుతుందని జై అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యురాలు ఎస్ శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ టి వీరన్న…

వక్ఫ్ సవరణ చట్టం పై అవగాహన వీధి సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి సూచనలు మేరకు వక్ఫ్ సవరణ చట్టం ప్రజా అవగాహన కరపత్రాలు పంపిణీ…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ నిరసన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పెహల్గామ్ ఉగ్ర దాడిలో అమరులైన వారికి కన్నీటి వీడ్కోలు తెలపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జన సైనికులు మూడు రోజులు పాటు కన్నీటి వీడ్కోలు అనే కార్యక్రమం చేపట్టారు.దీనిలో…

పూడిక తీత పనులను ప్రారంభించిన సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: కూటమి ప్రభుత్వం ద్వారానే రైతులకు మేలు చేకూరుతుందని సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాలతో మండలంలో ఉన్న ఏలూరు వెంకటపతి రాజు…

హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో…

నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా-కోట చంద్రశేఖర్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి,తెలుగుదేశం పార్టీ

Mana News, శ్రీకాళహస్తి.:- శతాబ్దాల చరిత్ర కలిగిన క్షవర వృత్తిని ఆధారంగా చేసుకొని బ్రతుకు జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట…

అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్షం కార్యక్రమం

నర్వ మండలం మన న్యూస్:- నర్వ మండలం సీపూర్ గ్రామం లో అంగన్వాడీ సెంటర్ లో శుక్రవారం యోగ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగ గురువు నౌసు నరసింహులు చేతుల మీదుగా అంగన్వాడీ పిల్లల తల్లీ లకు…

యాత్రికులపై దాడి చేయడం హేయమైన చర్య—CPI— నాగ దాసరి ఇమ్మానుయేలు.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: ఉగ్రవాదుల చర్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఐ బద్వేలు మండల కార్యదర్శి నాగదాసరి ఇమ్మానుయేలు సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగేవెంకటరమణ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎద్దుల ఈశ్వర్…

వరంగల్​ రజతోత్సవ సభ పోస్టర్ల ఆవిష్కరణ.

మన న్యూస్,నిజాంసాగర్, వరంగల్​లో నిర్వహించనున్న రజతోత్సవ సభను బీఆర్​ఎస్​ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డిపిలుపునిచ్చారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ అస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం వరంగల్​ రజతోత్సవ సభ పోస్టర్లను…

పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ— సిపిఐ(యమ్ – యల్)— లిబరేషన్ పార్టీ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: ఏప్రిల్ 22న బైసరాన్, పహల్గాంలో నిరాయుధ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని సిపిఐ(యమ్- యల్) లిబరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నదని, ఈ దాడిలో మరణించిన మరియు గాయపడిన బాధితులకు పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నదని,బాధిత…