Month: March 2025

ప్రతి గుంటకు సాగు నీటిని అందిస్తాం.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..

మన న్యూస్,నిజాంసాగర్:- జుక్కల్,యాసంగి సీజన్ లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న ప్రతి గుంటకూ పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల…

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద దారుణం జరిగింది.భార్యాభర్తల మధ్య గొడవతో భర్త నర్సింలు భార్య మహేశ్వరినీ అతి దారుణంగా కత్తితో పొడిచి భర్త నర్సింలు సైతం పోడుచుకున్నాడు.దీంతో భార్య మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా భర్త కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.మృతి చెందిన…

రంజాన్ మాసంలో మసీదుల వద్ద అని సౌకర్యాలు కల్పించాలి

మనన్యూస్,కామారెడ్డి:రంజాన్ మాసంలో మసీదుల వద్ద అని సౌకర్యాలు కల్పించాలని బిజెపి పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు నేహల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిజెపి పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నేహాల్ మాట్లాడారు ఈనెల మార్చ్…

పెన్షన్ల ను పంపిణీ చేసిన టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి

న్యూస్,తిరుపతి:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నెలవారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగూరు మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో వృద్ధులు వితంతువులకు 4000 రూపాయల చొప్పున పెన్షన్…

నెల్లూరులో గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ శుభారంభం

మనన్యూస్,నెల్లూరు:మినీ బైపాస్ రోడ్ లోని గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ సందడి చేసిన సినీనటి అనుపమ పరమేశ్వరన్.ఆమె మాట్లాడుతూ నాకు సిల్వర్ జ్యువెలరీ లో ట్రెడిషనల్ జ్యువెలరీ ఇష్ట పడతాను.నాకు నెల్లూరు చేపల కూర అంటే చాలా ఇష్టం వేడి వేడి అన్నం…

మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కు నివాళులర్పించిన టిడిపి నేతలు…

పేదలకు అన్నదానం చేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.. మనన్యూస్,తిరుపతి:మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెంకటరమణ78 వ జయంతి ని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం కపిల్ తీర్థం…

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశేష కృషి: మధు యాష్కి గౌడ్

మనన్యూస్,ఎల్ బి నగర్:కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్,మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.ఫాక్స్ కాన్ కంపెనీ లో ఉద్యోగాల కల్పనలో…

వెండి ఆభరణాల ప్రదర్శన” మలబార్ గోల్డ్ & డైమండ్స్,

దిల్ సుఖ్ నగర్ షో రూమ్ లోమార్చి 1నుండీ 9 మార్చి,2025 వరకు మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:ప్రముఖ బంగారు వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ దిల్ సుఖ్ నగర్ షోరూమ్ లో శనివారం వెండి ఆభరణాల ప్రదర్శనను వినియోగదారులు,శ్రేయోభిలాషుల సమక్షంలో…

అఖండ హరినామ సప్తాహా”కు అపూర్వ స్పందన..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శనివారం ముగిసిన అఖండ హరినామ సప్తాహా కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.శనివారం ఉదయం బాజా భజంత్రీలతో మహిళలు నిండు కలుషాలతో వెంట రాగా విటలేషుని పల్లకి సేవ శోభ యాత్ర…

కాటేపల్లి లో ఘనంగా గాథ పూజ..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో అఖండ హరినామ సప్తాహా లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం గాథ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాసప్తాహా అధ్యక్షులు విఠల్ మహారాజ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు శ్రీదేవి మల్లప్పపటేల్ , సరోజ…