బ్రాహ్మణలను ఎన్డీఏ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతిఃబ్రాహ్మణలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఆలయాల ట్రస్ట్ బోర్డుల పాలకమండళ్ళ నియామకంలో అర్చకుడితోపాటు ఒక బ్రాహ్మణున్ని నియమిస్తామని ఆయన తెలిపారు. ఏపి బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంక్షేమ సేవా సంఘం ఉమ్మడి…