డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయులు సమావేశం
మన న్యూస్ వెదురుకుప్పం :- వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా జరిగింది. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల తో పాటు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రధాన భూమిక పోషిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ బి.…
పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్ మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించి అనంతరం మంగళ్ విద్యాలయం 24వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే
Mana News:- పూతలపట్టు,29.01.3025: చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం ,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా శ్రీ గల్లా రామచంద్ర నాయుడు…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్రెడ్డి రాంరెడ్డి
హయత్నగర్. మన న్యూస్;- సయత్నగర్లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి…