Month: January 2025

కలెక్టరేట్ కార్యాలయం ముందు సివిల్ సప్లై హమాలీల ధర్నా

మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి జిల్లాAITUC అనుబంధ సంఘం.సివిల్ సప్లై హమాలీల ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్ డి ఓ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా స్టేషన్ రోడ్ పాత బస్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ కు ర్యాలీగా బయలుదేరిన అమాలి కార్మికులు ఏఐటీయూసీ…

జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం

మన న్యూస్,గద్వాల జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించిన,వినియోగించిన చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,ఐపిఎస్. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని, జిల్లా లో ఎవరైనా చైనా మంజా…

జ‌న‌సేన‌దే భ‌విష్య‌త్ః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తి: జన‌సేన పార్టీ తిరుప‌తిలో బ‌లోపేతం చేయడమే ల‌క్ష్యంగా డివిజ‌న్ క‌మిటీల‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. సోమ‌వారం ఉద‌యం ఓ హోట‌ల్ లో జ‌న‌సేన ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది.ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు…

ఆర్ హెచ్ వి ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా డాక్టర్ అరుణ

మన న్యూస్,తిరుపతి: రేపు శ్రీశైలంలో ఆధ్యాత్మిక సదస్సు19న డెహ్రాడూన్ లో హైందవ సభ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆర్ హెచ్ వి ఎస్ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా డాక్టర్ అరుణను నియమించి నట్లు ఆ సంస్థ…

టోవినో థామస్ తన బ్లాక్‌బస్టర్ పరంపరను కొనసాగిస్తున్నందున ‘ఐడెంటిటీ’ కేవలం 4 రోజుల్లో ₹23.20 కోట్లు వసూలు చేసింది!

Mana News :- కేవలం నాలుగు రోజుల్లనే ప్రపంచ వ్యాప్తంగా ₹23.20 కోట్ల కలెక్షన్లు రాబట్టిన “ఐడెంటిటీ” చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త అంచనాలను నెలకొల్పింది. 2024 సంవత్సరం మలయాళ సినిమాకి ఒక మైలురాయిగా నిలిచింది, అనేక సినిమాలు బాక్సాఫీస్…

రోడ్డు నిబంధనలు తప్పనిసరి..మద్నూర్ ఎంవీఐ సుభాష్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మద్నూర్ ఎంవిఐ సుభాష్ అన్నారు.ఆదివారం జాతీయ రహదారి 161 సంగారెడ్డి- అకోలా రోడ్డు భద్రత మసోత్సవాల సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవర్లకు అవగాహన కల్పించడంతోపాటు స్టిక్కర్లను కూడా అతికించడం…

ఎంపీ కి వినతి పత్రం అభివృద్ధికి సహకరించాలి

మన న్యూస్,రామారెడ్డి: మండల అభివృద్ధికి కృషి చేయాలని మండలానికి ఎంపీ నిధులను కేటాయించి మండలాభివృద్ధికి కృషి చేయాలని ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్రెడ్డి జహీరాబాద్ పార్లమెంటు…

జర్నలిస్టులకు ఉన్న.. ఇబ్బందులు ఎవరికి ఉండవు.చార్మినార్ ఎమ్యెల్యే జుల్ ఫెకార్ అలీ..

మన న్యూస్,హైదరాబాద్,(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్ మీటింగ్ హాల్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా, మోతిగల్లి, ఖిల్వత్ ఉర్దూ ముస్కాన్ సాలర్ ఈ మిల్లట్ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన టిజేఏ ఐ కి అనుబంధంగా ఉన్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టిజేఏ రాష్ట్ర…

నిజాన్ని నిర్భయంగా రాసేవాళ్లే జర్నలిస్టలు..

బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ మన న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 5:-జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల విషయమై మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మల్కాజిగిరిబీజేపీ ఎంపీ.ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్…