Month: January 2025

రైతుల శ్రేయస్సు కోసం కష్టపడాలి రైతుల సమస్యల పరిష్కారం దిశగా ఎదగాలి

మనన్యూస్,కామారెడ్డి: కామారెడ్డి పట్టణం లో గాంధీ గంజ్ లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు జిల్లా ఇంచార్జ్…

ఉత్తమ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రమణారెడ్డి

మన న్యూస్,సరూర్ నగర్: ఉత్తమ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రమణారెడ్డి విద్య రంగంలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించి విద్యార్థులకు నాణ్యమైన భోధన అందించిన ఆర్ ఆర్ అపోలో మెడికల్ అకాడమీ చైర్మన్ రమణ రెడ్డి ఉత్తమ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్…

కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశ వర్కర్లుగా గుర్తించాలి,

మనన్యూస్,పాచిపెంట: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోఆశా వర్కర్లు సమస్యలు పరిష్కారం చేయాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశ వర్కర్లుగా గుర్తించాలని అర్హులైనటువంటి వారిని ఏ.ఎన్ఎం .లుగా ప్రమోట్ చేయాలని,కోరుతూ పాచిపెంట మండలం గురునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్…

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వైసీపీ,రెండు, మూడు,నెలల్లో మహిళలకు ఉచిత బస్సు

మనన్యూస్,పాచిపెంట:100 రోజుల్లో 100 రోడ్లు ప్రారంభించాం రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని రాష్ట్ర గిరిజన శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి…

సంకల్పం జీవితానికి ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకం,,యువతకు పలువురు వక్తల దిశ నిర్దేశం

మనన్యూస్,తిరుపతి: తిరుపతి క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు సాధించాలనే సంకల్ప బలంతో ముందడుగు వేస్తే జీవితం ప్రతి ఒక్కరు జీవితం సాఫల్యం అవుతుందని పలువురు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు యువతుకు దిశా నిర్దేశం చేశారు. డాలర్స్ గ్రూపు చారిటబుల్ ట్రస్ట్…

డి,ఏ, చేసిన భూమి సర్వే చెల్లదా?

మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర పల్లి గ్రామ చివర్లోప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ అధికారులు చేసిన సర్వే సర్వే కాదని హద్దులను మీరి భూమిని చదును చేస్తూ మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని…

బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడులోలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం శాఖ సర్వసభ్య సమావేశం సాయిశుభ రెసిడెన్సిలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రత్తిపాడు దేవర్ష్ హాస్పటల్ అధినేత డాక్టర్ అంజి నాయక్, డాక్టర్…

నేత్రదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగు

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:తాను మరణించినా తన కళ్లు మరొకరికి చూపు ఇవ్వాలనే గొప్ప ఆశయం ఆయన చేసిన నేత్రదానం అందరికీ ఆదర్శంగా నిలిచింది.ఏలేశ్వరం మండలం కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన కేలంగి రామకృష్ణ సోమవారం మృతి చెందారు. వారి కుటుంబ…

100 రోజుల్లో 100 రహదారుల నిర్మాణం,,గిరిజన సంక్షేమ, శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో వంద రోజుల్లో 100 రహదారుల నిర్మాణాన్ని విజయవంతంగా చేశామని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.సోమవారం మక్కువ మండలం కాశీ పట్టణంలో రోడ్డు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప…

నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం,,మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో ప్రజల సంక్షేమమే నా ధ్యేయమే,కూటమీ ప్రభుత్వం కృషి వలన ఆరు నెలల్లోనే నియోజకవర్గలో 100 పైగా సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించు కుంటున్నామని, ప్రజలకు అభివృద్ధి అందించేలా మరో కొత్త అడుగు…