Month: December 2024

డిసెంబర్ 15న నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారం

మన న్యూస్: కార్యకర్తలందరూ నా కుటుంబ సభ్యులే.. అందరూ తప్పకుండా రావాలి. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలయ్య బాబు ఆశీస్సులతో రెండో సారి నుడా చైర్మన్ గా ఎన్నికయ్యా. మంత్రి నారాయణ నాయకత్వంలో నుడా పరిధిలోని అన్ని గ్రామాలను…

మంత్రి కొల్లు రవీంద్రను సన్మానించిన టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి

మన న్యూస్: తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. మంత్రి కొల్లురవీంద్ర కు రేణిగుంట…

రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో చూపించే థ్రిల్లర్‌.. ‘లీగల్లీ వీర్’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వీర్ రెడ్డి

Mana Cinema :- సిల్వర్ కాస్ట్ బ్యానర్ మీద స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో ‘లీగల్లీ వీర్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి…

ఆక‌ట్టుకుంటున్న చియాన్ విక్ర‌మ్ ‘వీర ధీర సూర‌న్ పార్ట్ 2’ టీజ‌ర్‌..

Mana Cinema:- జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాల‌తో ప్రేక్ష‌కులను అల‌రించే న‌టుల్లో త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ ముందుంటారు. ఇటీవ‌లే ఆయ‌న తంగ‌లాన్‌తో మంచి విజ‌యాన్ని అందుకున్నారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న మూవీ వీర ధీర సూర‌న్ .…

‘తెలుగుప్లెక్స్ డాట్ కామ్’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్!!

Mana Cinema :- ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు అనలిస్ట్ ధీరజ అప్పాజీ స్టార్ట్ చేస్తున్న “తెలుగుప్లెక్స్” అనతికాలంలోనే అగ్రశ్రేణి వెబ్సైట్స్ జాబితాలో చోటు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు భారాస అగ్రనేత కేటీఆర్. తన ఎన్నారై మిత్రుడు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి (USA)తో…

మెగాస్టార్ చిరంజీవి ఓకే చేసిన కథతో “డ్రింకర్ సాయి” సినిమా రూపొందించాం – ట్రైలర్ లాంఛ్ లో డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి

Mana Cinema :- ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్…

సాలూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు డిసెంబర్8,పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో 63 లక్షల వ్యయంతో అఫిషియల్ కాలనీ, శివాజీ సెంటర్, గొల్లవీధి, మరియు 6,7,8 వార్డుల డ్రైన్స్, రోడ్లులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి సంధ్యారాణి ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన డ్రైన్స్ పనులకు…

కాపీ తోటలను పండించే గిరిజన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

మన న్యూస్ పాచిపెంట డిసెంబర్8 పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కాఫీ గింజలను తయారు చేయడానికి ప్రోసిజర్ మిషన్ ప్రభుత్వం అందించాలి.గిరిజన కార్పొరేషన్ ద్వారా కాపీ గింజలు కొనుగోలు చేయాలి.కాఫీ తోటలను పండించే గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి.…

అంబులెన్సును ప్రారంభించిన ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 108 అంబులెన్సును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు..అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి…