తహశీల్దార్ హెచ్చరిక బోర్డుతో రోడ్డునపడ్డ గోపాలరావుపేట గ్రామస్తులు పురుగుల మందే శరణ్యం అంటున్న రైతులు
మన న్యూస్: భద్రాద్రికొత్తగూడెం జిల్లా,పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామ శివారు లో శనివారం నాడు రవి అస్తమిస్తున్న సమయంలో పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్ 128 వ సర్వే నెంబర్ బాపనయ్యకుంట పారకం పరిధిలోని 126.07 ఎకరాల భూమిలో పాతిన…