Month: December 2024

గోపాలరావుపేట గ్రామప్రజలకు మద్దతుగా సామాజిక కార్యకర్త కర్నె రవి

మన న్యూస్: పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామప్రజల నుండి తరతరాలుగా సాగుచేసుకుంటున్న పేద రైతుల వద్దనుండి పెద్ద ఎత్తున నవోదయ స్కూల్ నిర్మాణం పేరుతో రైతులకు ఎటువంటి న్యాయం చేయకుండా 126.07 ఎకరాల భూమిని…

కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డు చైర్మన్

మనన్యూస్: ప్రతినిధి డిసెంబర్ 10 జోగులాంబ గద్వాల జిల్లా కేడిదొడ్డి‌ మండల కేంద్రంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నూతన భవనాన్ని మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్…

పొంచి ఉన్న ప్రమాదం ఇల్లు కట్టడానికి పిల్లర్స్ గుంతలు తిసి వదిలిపెట్టారు గతంలో ఒకసారి ప్రమాదం.మరోసారి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలి వార్డు ప్రజలు

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 10 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత హాస్పిటల్ ఆపోజిట్ పార్క్ ప్రక్కన ఆరు నెలల క్రితం ఇల్లు కట్టుకోవడానికి పిల్లర్స్ గుంతలు తియడం జరిగింది. ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టకపోవడంతో ఇప్పటివరకు ఆ…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి CM కప్ మండల స్థాయి పోటీలు

మనన్యూస్: గద్వాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 10 తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి CM కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన ఐజ మండల mro జ్యోతి ఎంఈఓ రాహుల్ మరియు ఎంపీడీవో ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ…

84వ బూత్ కమిటీ బీజేపీ అధ్యక్షులు గా విజయ్ భాస్కర్

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్ 10 గ్రామ వార్డు స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కంకణ బద్ధులై ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థగత ఎన్నికల్లో…

వనభోజన మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, చీకూరుపల్లె గ్రామంలో కొలువైయున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

పంచాయతీ వ్యవస్థకి మంచిచేసే ఘనత మన ప్రభుత్వానికి సాధ్యం. – అభి

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్ చిత్తూరు జిల్లా ,బంగారుపాళ్యం మండలం, కరిడివారిపల్లి గ్రామంలో గల రహదారిని ఇరువైపులా వాహనాలకు ఇబ్బందిగా ఉన్న మొక్కలను , చెట్టులను కమ్ముకుని ఉన్న వాటిని అభి ఆధ్వర్యములో మరియు పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో తొలగించడం…

తొలకరి జల్లులు పుస్తక ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమ్మబడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 8. చిత్తూరు హరివిల్లు లలితకళా వేదిక ఆధ్వర్యంలో 2 పుస్తకాలు ఆవిష్కరణ అమ్మ ఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరు పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాస్తవ్యులు గద్వాల సోమన్న రచించిన తొలకరి జల్లులు…

RTC డ్రైవర్ అహంకారం వల్ల రాత్రి సమయంలొ ప్రాణభయంతో తల్లి ఇద్దరు చిన్న పిల్లలు

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నుండి ఆయిజ మధ్య తాటికుంట గ్రామ స్టేజి దగ్గర ఓ మహిళ తన ఇద్దరు 3, 6 సంవత్సరాల చిన్న పిల్లలను చేయితో పట్టుకుని భయాందోళనకు గురైంది. వివరాలలోకి వెళితే…

అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి హుండీ లెక్కింపు

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయము నందు ఈ నిర్వహించిన హుండీ లెక్కింపు నందు శ్రీ అమ్మవారి హుండీ ద్వారా రూ.87,02,578-00, శ్రీ స్వామి వారి హుండీ ద్వారా…