Month: December 2024

నాగన్న మెట్ల బావిని సందర్శిచిన కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గండం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 25:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం,మండల కేంద్రం లో నాగన్న మెట్ల బావిని కుటుంబ సభ్యులతో సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, మాట్లాడుతూ, అక్కడ కట్టడాలు పరిశీలించారు నాగన్న మెట్ల బావిని పర్యటక…

ఘనంగా మహిళ శక్తి యోగ్ దివాసుపార్కులో యోగా సెంటర్ కు వచ్చే యోగ సాధకులవల్ల పార్కు శోభామయంగా కనబరుస్తుంది

మనన్యూస్:ఆర్ కె పురం డివిజన్ హరి పురి కాలనీ పార్క్ సంక్షేమ సంఘ భవనం లో భారతీయ యోగా సన స్థాన్ గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థ సేవ భావంతో ఏర్పాటు చేసిన యోగ సమస్థ దీనిలో భాగంగా అంతర్జాతీయ మహిళ…

మండల వ్యాప్తంగా ఘనంగా క్రిస్టమస్ డే వేడుకలు

మన న్యూస్:పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గ్రామ గ్రామాన ప్రార్ధనాలయాల్లో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యేసు విశ్వాసికులు ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనలతో చర్చి ప్రాంతాలు జనసంద్రంగా మారడం జరిగింది. చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు…

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మనన్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో బుధవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్‌ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన…

వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే షిండే

మనన్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగ్లా ప్రవీణ్ కుమార్ కూతురి వివాహం పిట్లం మండల కేంద్రంలోని వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ ఛైర్మన్…

నెల్లూరులో పి యస్ బి ఆర్థో అండ్ పిడియాట్రిక్స్ హాస్పిటల్ శుభార

మన న్యూస్:నెల్లూరు జేమ్స్ గార్డెన్ లో పియస్బి ఆర్థో అండ్ పిడియాట్రిక్స్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిలు ప్రారంభించినారు.ఈ సందర్భంగా కావలి డిఎస్బి శ్రీధర్ మాట్లాడుతు నెల్లూరు జేమ్స్ గార్డెన్ లో పిఎస్బి హాస్పిటల్ ప్రారంభించి నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని…

స్వర్ణా వెంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం, దుప్పట్లు పంపిణీ.

మన న్యూస్:నెల్లూరు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్, రైల్వే సౌత్ సెంట్రల్ బోర్డు మెంబర్ స్వర్ణా వెంకయ్య ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని…

మను ధర్మం వద్దు – రాజ్యాంగమే ముద్దు

మన న్యూస్:గొల్లప్రోలు మనుధర్మం వద్దు రాజ్యాంగమే ముద్ద నినాదంతో మనువాద నకళ్ళను మంటలో తగలబెట్టిన దళిత సంఘాలు, కాకినాడ జిల్లా పిఠాపురం,మనువాదులకు అనుకూలంగా మనుధర్మ శాస్త్రం తయారు చేసుకునే బడుగు బలహీనవర్గాలు, మహిళల హక్కులకు భంగం కలిగే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్…

పి సి ఇ డబ్ల్యూ ఎ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ

మన న్యూస్:గొల్లప్రోలు రాత్రి సమయంలో చలిలో నిద్రిస్తున్న పలువురికి పిఠాపురం నియోజకవర్గ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ పి సి ఇ డబ్ల్యూ ఎ సభ్యులు రగ్గులు పంపిణీ చేశారు. గొల్లప్రోలు లోని బస్టాండ్, రైల్వే స్టేషన్,రామకోవెల, శివాలయం ప్రాంతంలో చలిలో నిద్రిస్తున్న…

500 మంది పేదలకు అన్నదానం

మనన్యూస్:తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి మాతృమూర్తి పులిగోరు నాగరత్నమ్మ 23వ వర్ధంతిని పురస్కరించుకొని 500 మంది పేదలకు పులిగోరు మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. బుధవారం బండ్ల వీధిలో బండ్ల వీధి యూత్…