ఘనంగా మహిళ శక్తి యోగ్ దివాసుపార్కులో యోగా సెంటర్ కు వచ్చే యోగ సాధకులవల్ల పార్కు శోభామయంగా కనబరుస్తుంది

మనన్యూస్:ఆర్ కె పురం డివిజన్ హరి పురి కాలనీ పార్క్ సంక్షేమ సంఘ భవనం లో భారతీయ యోగా సన స్థాన్ గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థ సేవ భావంతో ఏర్పాటు చేసిన యోగ సమస్థ దీనిలో భాగంగా అంతర్జాతీయ మహిళ శక్తి యోగ్ దివాసు పురస్కరించుకొని పలు కాలనీ వాసులతో కలసి డివిజన్ లోని హరి పురి కాలనీ పార్క్ లో మహిళ శక్తి యోగ్ దివాసు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్త్రీ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ కామేశ్వరి. డాక్టర్ పద్మావతి ,డాక్టర్ .సూర్య ప్రకాష్ వింజమూరి పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీలకు సంబంధించిన వ్యాధుల గురించి వివరిస్తూ వ్యాధులను నయం చేసుకోవడానికి మందులతో కాకుండా .ఆహారం తో యోగా ద్వారా ఎలా ఆరోగ్యవంతంగా ఉండాలో చక్కగా సూచించారు. అలాగే డాక్టర్ సూర్య ప్రకాష్ వింజమూరి, మాట్లాడుతూ స్త్రీల పాత్ర ఎంతో గొప్పదని చాలా గొప్పగా వివరించారు.డిస్టిక్ 3 ప్రెసిడెంట్ బి.కృష్ణయ్య, మాట్లాడుతు యోగా అనేది శారీరక, మానసిక భగవద్గీతలోని సారాంశ ఆధారంగా ఆధ్యాత్మిక సాధనను సాధించడానికి పురాతన మార్గమని అన్నారు, అందరూ ప్రతీ రోజు యోగ చేయాలని,ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు.
ఆనంతరం ఈ కార్యక్రమానికి సహకరించిన తాడేపల్లి వెంకటేష్ గుప్తా, మాట్లాడుతూ యోగా సాధకులు ఈ పార్కుకు వచ్చి రోజు యోగ సాధన చేయడం వల్ల మా పార్కు శోభమయంగా మారి నీటిగా ఉండడం జరుగుతుందని యోగా సాధకులు ఈ పార్కును ఎల్లవేళలా తప్పకుండా వినియోగించుకోవాలని ఇంకా ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా మేము యోగా సెంటర్ యోగ సాధకులకు సహాయపడతామని తెలియజేశారు. అనంతరం యోగా గురువులకి
ఈ కార్యక్రమానికి సహకరించిన తాడేపల్లి వెంకటేష్ గుప్తాను ఘనంగా శాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో వి మధు, రామా జోన్ చీఫ్ రవి. గౌట్ ప్రెస్ కాలనీ అఫీషియల్ జోనల్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, సెంటర్ ఇన్చార్జ్ కె లక్ష్మారెడ్డి ,హరి పురి కాలనీ ప్రెసిడెంట్ తాడేపల్లి వెంకటేష్ గుప్తా,యోగ సాధకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..