ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి.. మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు వడ్డేపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ లు కలిసి పూజ చేసి కొబ్బరికాయలు…