Category: తెలంగాణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి , ఎంపీ ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :- జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం లో ధరూర్ మండలం కేంద్రంలో తెలంగాణ భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణం రెవెన్యూ శాఖ మంత్రివర్యులు…

జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం.. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, దళారులను నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయించాలని సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపెట్ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని వెల్గనూర్ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్…

ప్రతి భూ సమస్యను పరిష్కరించడం కోసం భూభారతి చట్టం -పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు -భూబారతి చట్టంపై ప్రతి ఒక్కరికి సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి -జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్

పినపాక, మన న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూములకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జీతీష్…

జగతికి శాంతి సందేశాన్నిస్తూ క్రీస్తు శిలువ నేక్కిన రోజుసామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి

పినపాక, మన న్యూస్ : మణుగూరు సబ్ డివిజన్ ఏరియాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మణుగూరు ప్రాంత నివాసి సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు ఉపవాస దీక్షలు పురస్కరించుకొని పీవీ కాలనీ ఏరియాలో పాదయాత్ర చేస్తున్నటువంటి…

కల్తీ కళ్ళు పై చర్యలు తీసుకోవాలి

మనన్యూస్,కామారెడ్డి టౌన్:జిల్లాలో జరుగుతున్న కల్తీ కళ్ళు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని,ప్రజలు ప్రాణాలు పోతున్న పట్టించుకోవడంలేదని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపర్ డెంట్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ,బీర్కూర్,గాంధారి…

నాణ్యతమైన ఎరువులను విక్రయించాలి.. బిచ్కుంద ఏడిఏ అమీనాభి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని గాయత్రి చక్కెర కర్మాగారంలో ఎరువుల గోదాము,మల్లూర్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘంమును బిచ్కుంద ఏడిఏ అమీనాభి తనిఖీ చేశారు.అనంతరం యూరియ,ఇతర ఎరువుల నిల్వలు,నిల్వ పట్టికలు,నిల్వ రిజిస్టర్ లు పరిశీలించారు.ఈ ఆమె మాట్లాడుతూ.. ఆధార్ కార్డు…

జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి తో కలిసిఎమ్మెల్యే గాంధీ అధికారులతో సమీక్ష సమావేశం

మనన్యూస్,శేరిలింగంపల్లి:జోనల్ కార్యాలయంలో గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి , జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా శాఖల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. అందుకు సంబంధించి అధికారులకు పలు…

సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర

మనన్యూస్,శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్, నెహ్రూనగర్, బాపునగర్ బస్తీలలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు, డ్రైనేజీ మరియు పలు సమస్యలపై సంబంధిత అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్…

పశువులకు గాలి కుంటి టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

మనన్యూస్,నర్వ:పశువైద్యా అధికారి డా’గడ్డం శరత్ చంద్ర నాయుడు ఆధ్వర్యంలో నర్వ మండలం లంకాలలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. టీకాలు వేయించక పోతే పశువులకు నోటిలో గిట్టల మధ్య పుండ్లు నోటిలో జోళ్ళు కారటం జ్వరం వచ్చి చనిపోయే అవకాశం…

హత్య కేసులో నేరస్తునికి 10 సం.ల జైలు శిక్ష,10, వేల జరిమానా విధింపు.

మనన్యూస్,నారాయణ పేట:గురువారం రోజు నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ నేరస్తుడైన గోపి మల్లేష్ పై హత్య కేసులో నేరము నిరూపణ అయినందున నేరస్తునికి 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10, వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు…