కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.. 12 మంది కౌన్సిలర్ ను గెలిపించండి.అభివృద్ధి చేసుకుందాం..
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ).కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.. 12 మంది కౌన్సిలర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు.ఎమ్మెల్యే తోట…