సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ని కలసిన సనత్ నగర్ డివిజన్ దాసారం కి చెందిన బీజేపీ నాయకులు
Mana News , Sanath Nagar :- బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు గా మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ఎన్నికయ్యారు.…