Category: తెలంగాణ

క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్ సీక్తా పట్నాయక్.

మనన్యూస్,నారాయణ పేట:క్రీడలలో రాణించి జాతీయస్థాయిలో బంగారు పథకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్రీడాకారులకు తెలిపారు.రాష్ట్రస్థాయిలో జరిగిన జాతీయ 16వ బాలుర యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రాష్ట్ర మీట్ జావలిన్ త్రోలో సందీప్ బంగారు పతకం సాధించడం పట్ల జిల్లా…

గిర్దావర్ -1 గా గణపతి బాధ్యతల స్వీకరణ

మనన్యూస్,పినపాక:మండల గిర్ధావర్ 1 గాసి హెచ్ గణపతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.గతంలో ఇదే తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు.సోమవారం తాసిల్దార్ అద్దంకి నరేష్ ను కలసి నియామక పత్రాన్ని అందజేసి విధులకు హాజరయ్యారు.ఈ సందర్భంగా…

మణుగూరు లో జరిగే ఏఐఎస్ఎఫ్ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ను జయప్రద చేయండి

విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ప్రతిభా పరీక్షలు దోహదపడతాయి విద్యార్థులు పరీక్షల ద్వారా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలి మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:మణుగూరు మణుగూరు మండలం,విద్యార్థులలో ప్రతిభని,సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు,ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని విద్యార్థులు ప్రతిభా పరీక్షలు ద్వారా మానసిక ధైర్యాన్ని పెంచుకుని…

కుంభమేళా ప్రయోగరాజ్ త్రివేణి సంగమం పవిత్రమైన జలoను అందజేసిన కోల రవీందర్ ముదిరాజ్

మనన్యూస్,సురారం:కుంభమేళా ప్రయోగరాజ్ త్రివేణి సంగమం నుండి పవిత్రమైన జలాల ను 50 మిల్లీమీటర్ల చొప్పున తయారుచేసి బాటిళ్లను 1500 మంది భక్తులకు సురారంలొ గల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అందివ్వడం జరిగింది అట్టి గంగాజలంను అందుకున్న ప్రజలు రవీందర్ ని…

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుడికి నేతాజీ వాకర్స్ చేయూత

మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:జాతీయ స్థాయి అథ్లెటిక్‌ క్రీడాకారుడు అపక సతీష్ కు మణుగూరు నేతాజీ వాకర్స్ ఆర్ధికంగా రూ.10వేలు చేయూత అందించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దుమ్ముగూడెం మండలం,మారాయిగూడెం గ్రామానికి చెందిన అపక సతీష్ రాష్ట్ర,జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచారు.గత నెల జనవరి కేరళ…

జెడ్ మాక్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీలో వాదే ఓమర్ కాలనీలో ఎండి.జిలాని నేతృత్వంలో జెడ్ మాక్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు యాజమాన్యం ను అభినందించారు.ఎమ్మెల్యే…

టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం

మనన్యూస్,వనస్థలిపురం:టు వీలర్ మెకానిక్ ఆటోమొబైల్ అసోసియేషన్ వారి ఆత్మీయ సమావేశం చింతలకుంట లోని ఓక ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.ముందుగా గత కొన్ని రోజుల క్రితం నరేష్…

ఘనంగా భీర లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన

మనన్యూస్,నారాయణ పేట:మాగనూరు మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బీర లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.వేద పండితులు మంత్రోచ్ఛారణతో విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.అమ్మపల్లి మాజీ సర్పంచ్ జీ రవీందర్ హాజరై…

50 పుష్కల బండ్ల ఉచిత పంపిణీ

మనన్యూస్,నారాయణ పేట:మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సఫాబేతుల్ మాల్ మరియు రహ్ బర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 50 పుష్కల బండ్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజర్ మహమూద్ ఇక్తాషాముద్దీన్ మాట్లాడుతూ,సమాజంలోని అర్హులైన వారికి గౌరవప్రదమైన…

ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాంతో ఆదివాసి సంఘాల రాష్ట్ర నేతలు భేటీ,,జీవో.నెం.3 పునరుద్ధరణ,ఏజెన్సీలో 100/% రిజర్వేషన్ సాధనకై చర్చలు

మనన్యూస్,పినపాక:హైదరాబాద్,తార్నాక నందు ఎమ్మెల్సీ ప్రో.కోదండరాంకి వారి స్వగృహంలో ఆదివాసి సమస్యలు,డిమాండ్లపై ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర,తుడుందేబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి,ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలువాయి ఉషాకిరణ్ తదితరులు వారికి తెలుపుతూ జీవో.నం.3 ను సుప్రీంకోర్టు…