Category: తెలంగాణ

తెలంగాణలో గ్రాడ్యుయేట్ స్థానంలో ఊహించని ఫలితం

Mana News :- తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. రెండు చోట్ల ఫలితం తేలిపోయింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ నేత శ్రీపాల్ రెడ్డి గెలవగా.కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ…

రేవంత్‌ ను మార్చేందుకే..తెలంగాణకు మీనాక్షి వచ్చారు – ఏలేటి

Mana News :- రేవంత్‌ ను మార్చేందుకే..తెలంగాణకు మీనాక్షి వచ్చారంటూ బాంబ్‌ పేల్చారు బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిత్యం ఏదో ఒక సంచలన అంశంతో… రాజకీయాల్లో యాక్టివ్‌ గా ఉంటారు బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే……

హోరాహోరీగా గోర్గల్ లో కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలం లోని గోర్గల్ లో హోరాహోరీగా గోర్గల్ లో కుస్తీ పోటీలు నిర్వహించారు. బీడీలమ్మ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి 20 నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు సాయంత్రం…

ఆదివారంలోగా అక్రమ హోర్డింగులు తీసేయాలి..యాడ్ ఏజెన్సీలకు హైడ్రా డెడ్‌లైన్

Mana News :- హైదరాబాద్ సిటీలో పర్మిషన్ లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలని, హోర్డింగులు తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగులను హైడ్రా తొలగిస్తుందని చెప్పారు.…

ఘనంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్లో తమ నివాసంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో స్వచ్ఛందంగా తలెసేమియా బాధితులకు…

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ లయన్స్ క్లబ్ భీమా ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని లయన్ క్లబ్ అధ్యక్షులు డి వి చారి తెలిపారు.విజన్ డిస్టిక్ చైర్పర్సన్ కడుమూరు శ్రీనివాస్ గారి సహకారంతో పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో…

హత్య కేసు మిస్టరిని చేదించిన మణుగూరు పోలీసులు.

నిందితుడు వినోద్ సింగ్ అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీరవీందర్ రెడ్డ మనన్యూస్,పినపాక నియోజకవర్గం:మణుగూరు,దుర్గా ఇన్ఫ్రా కంపెనీ కార్మికుడు ముని ప్రసాద్ విశ్వకర్మ (32) హత్య కేసు మిస్టరీ ని పోలీసులు ఛేదించారు.దుర్గా ఓసి కంపెనీలో మెకానిక్ హెల్పర్ గా పనిచేస్తున్న ముని…

సీసీ రోడ్లు పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

మనన్యూస్,శేరిలింగంపల్లి:మియాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు.సోమవారం మియాపూర్ డివిజన్ శ్రీల గార్డెన్ కాలనీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను జిహెచ్ఎంసి అధికారులు,కాలనీ వాసులతో కలసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్…

ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

మనన్యూస్,శేరిలింగంపల్లి:జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.జోనల్ కార్యాలయం తోపాటు శేరిలింగంపల్లి చందానగర్ యూసుఫ్ గూడా ,పటాన్ చెరువు సర్కిళ్లలో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.కాగా మొత్తం 22 వినతులు అధికారులకు అందాయి.ఇందులో జోనల్ కార్యాలయంలో 3,శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో…

మామిడి సీజన్ లో సమస్యలు లేకుండా చూస్తాం…రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం

మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి. మామిడి సీజన్ కి సంబంధించి అన్ని విభాగాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం మనన్యూస్,అబ్దుల్లాపూర్ మెట్:బాటసింగారం పండ్ల మార్కెట్ లో మామిడి దిగుమతులు…