హైడ్రా కమిషనర్ కు ఘనంగా సన్మానించిన కాసుల బాలరాజు
మన న్యూస్,నిజాంసాగర్,బాన్స్ వాడ,హైదరాబాద్ లోని హైడ్రాక్ కమిషనర్ రంగనాథ్ ను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. బాలరాజు వెంట జనరల్ మేనేజర్ యూనుఫ్,మాజీ జడ్పిటిసి సీనియర్ నాయకులు…
జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆనరాశి గిర్ని వెంకటి కామారెడ్డిBBJ జిల్లా ఉపాధ్యక్షులు
మన న్యూస్:కామారెడ్డి జిల్లా మరియు పట్టణ ప్రజలకు మరియు కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం కులస్తులకు, పత్రికేయులకు,నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నూతన కమిటీ ఎన్నికైన జిల్లా కమిటీకి మరియు జిల్లా యువజన కమిటీకి ధన్యవాదములు.నాకు ఇచ్చిన ఉపాధ్యక్ష పదవిని…
విదేశీదారును పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు..
ఎక్స్ జ్ ఎస్ ఐ నగేష్ మన న్యూస్,బిచ్కుంద, మోపెడ్పై దేశీదారు తరలిస్తుండగా డోంగ్లీ రోడ్డుపై సోమవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్సై నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేనూర్ నుంచి డోంగ్లీ వెళ్లే రోడ్డులో ఓ వ్యక్తి మోపెడ్పై…
ప్రజావాణిలో ఫిర్యాదులను సేకరిస్తున్న సబ్ కలెక్టర్
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.ప్రజావాణిలో మొత్తం 58 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. వచ్చిన…
అప్పు చెల్లించకపోతే ..ఆరు నెలలు జైలు శిక్ష
మన న్యూస్,నిజాంసాగర్,ఎల్లారెడ్డి, తీసుకున్న అప్పు 1.50వేల రూపాయల 30రోజుల్లో ఇవ్వకుంటే 6నెలలు జైలుశిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి హారిక సోమవారం తీర్పు ఇచ్చారని కేసును వాదించిన న్యాయవాది నామ శ్రీనివాస్ చెప్పారు. నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లికి చెందిన మర్కంటి…
చీపుర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు,,,సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయ్యాలని డిమాండ్
మన న్యూస్:పినపాక,సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చెయ్యాలని పినపాక మండలానికి చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్నో ఏళ్ల నుండి సేవలు చేస్తున్నామని,ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలని తెలిపారు.కాంగ్రెస్…
సోషల్ ట్యాలెంట్ టెస్ట్ లో బహుమతులు అందజేత.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నిజాంసాగర్ మండల స్థాయిలో సోమవారం సోషల్ ట్యాలెంట్టెస్ట్ నిర్వహించారు.ఈ మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో తెలుగులో మొదటి స్థానం అంజన సౌమ్య మల్లూర్,ద్వితీయ స్థానం భానుప్రియ,తృతీయ స్థానం దీపక్ ,ఇంగ్లీష్ మీడియం మొదటి…
నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని
మన న్యూస్:కామారెడ్డి,రామారెడ్డి,నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని రామారెడ్డి మండల ఎస్సై నరేష్,సూచించారు, నూతన సంవత్సరం సమీపిస్తున్న వేల రామారెడ్డి మండల గ్రామాల పరిధిలో గల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని,ఎలాంటి అవాంఛనీయ…
పోతంగల్లో బస్టాండ్ నిర్మించాలని వినతి
మన న్యూస్,కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మించి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం వర్ని ఏరియా…
నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని
మన న్యూస్: కామారెడ్డి, మాచారెడ్డి, నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఎస్సై అనిల్ మండల ప్రజలకు సూచించారు,నూతన సంవత్సరం సమీపిస్తున్న వేల మాచారెడ్డి మండల పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా…