Category: ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్న శంఖవరం కేజీబీవీ..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరంలో గలకస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు లభించినట్లు కెజిబివి ప్రత్యేక అధికారిణి బాల మణికుమారి పేర్కొన్నారు. కాకినాడలోని కళాక్షేత్రంలో సోమవారం జరిగిన…

ముఖ్యమంత్రి దూరదష్టి సేవా భావం వలనే ప్రజలకు మేలు…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సేవాభావం వలన ఎన్నో కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందుతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా…

నెల్లూరులో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం

మన ధ్యాస ,నెల్లూరు , అక్టోబర్ 6: నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ…

నెల్లూరు నగరం 9వ డివిజన్లో ఘనంగా జరిగిన వైఎస్ఆర్సిపి జనరల్ బాడీ సమావేశం

మన ధ్యాస ,నెల్లూరు ,అక్టోబర్ 6:నెల్లూరు నవాబు పేట నజీర్ తోటలో సోమవారం వైఎస్ఆర్సిపి 9వ డివిజన్ జనరల్ బాడీ సమావేశానికి.. హాజరు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి .…

నెల్లూరులో అద్భుతంగా పొదలకూరు రోడ్డు పునర్నిర్మాణం….. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

* నెల్లూరు రూరల్ లో బట్వాడిపాళెం నుంచి డైకాస్ రోడ్డు వరకు 5 కిలోమీటర్లు 11 కోట్ల రూపాయల పొదలకూరు రోడ్డు పునర్నిర్మాణం పనుల ప్రారంభోత్సవం. మనధ్యాస ,నెల్లూరురూరల్, అక్టోబర్ 6.: నెల్లూరు రూరల్ లో బట్వాడి పాలెం నుంచి డైకాస్…

నెల్లూరు నగరంలో హరిణి హోటల్, హరిణి క్యాటరింగ్ శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 6:నెల్లూరు నగరం, స్థానిక మినీ బైపాస్ రోడ్, శ్రీహరి నగర్ లో హరిణి క్యాటరింగ్, హరిణి హోటల్ ను సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కోర్టులో దాడిని ఖండిస్తున్నాం..ఎం మహేష్ స్వేరో,

ఐరాల అక్టోబర్ 06 మన ద్యాస భారత దేశపు న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి ఒక లాయర్ చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం. దీనిపై చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఎం మహేష్…

ప్రార్థన మందిరాలు, ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లలో ముమ్మర తనిఖీలు – డాగ్ స్క్వాడ్‌తో జల్లెడ

మాదక ద్రవ్యాల రవాణా, చెలామణీపై పోలీసులు కఠిన హెచ్చరిక మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రాంతంలో భద్రతా చర్యల భాగంగా ప్రార్థన మందిరాలు, ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లలో సింగరాయకొండ పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లా…

పాకల గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు అదుపులోకి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని ఎస్‌సి కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సింగరాయకొండ ఎస్సై మహేంద్ర నేతృత్వంలో పోలీసులు దాడి చేసి, నిందితుల వద్ద నుండి రూ.3,450 నగదు నాలుగు…

రెవెన్యూ సహాయకుడు నరసింహం మృతి బాధాకరం – తహసీల్దార్ రాజేష్ నివాళి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సహాయకుడు బొడ్డు నరసింహం ఆకస్మిక మరణం పట్ల తహసీల్దార్ రాజేష్ దుఃఖం వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో…