నాయి బ్రాహ్మణ కులం పేరుతో దూషించిన జిలాని బాషా ను కఠినంగా శిక్షించాలి -తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిబ్యాల సుధాకర్ డిమాండ్
తిరుపతి, నవంబర్ 11,(మన న్యూస్ ) కడపలో రెండు రోజుల క్రితం ముస్లిం మైనార్టీ నాయకుడు బాషా అనే వ్యక్తి ఓ సమావేశంలో భాగంగా నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషించడం జరిగింది. కావున అతనిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తిరుపతి…