Category: ఆంధ్రప్రదేశ్

పొట్టి శ్రీరాముల వర్దంతి మహనీయుల త్యాగాలు గుర్తించుకోవాలి డా.డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాముల వర్దంతిని హిస్టీరి, ఎకనోమిక్స్ మరియు పోలిటికల్ సైన్స్ విభాగాల ఆద్వర్యంలో నిర్వహించారు.ఈ కార్య క్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు (1901-1952)…

సిద్దేశ్వరస్వామి కొండకు పోటెత్తిన భక్తులు

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 15 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, బెంగళూరు చెన్నై జాతీయ రహదారి, కె.జి.సత్రం వద్ద కొండపై వెలసిన శ్రీపార్వతి సమేత సిద్దేశ్వరస్వామి వారి దర్శనానికి తమిళ కార్తీకనెల ఆఖరి సోమవారం కావడంతో శివుని భక్తులు పోటెత్తారు.స్వామివారికి అభిషేకాలు,…

ఘనంగా దేవర్ష్ హాస్పిటల్ 9వ వార్షికోత్సవ వేడుకలు

*9వవార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు రోగులకుపలు సేవా కార్యక్రమాలు* మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడులో దేవర్ష్ హాస్పిటల్ 9 వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం హాస్పిటల్ అధినేతలు డాక్టర్ అంజి నాయక్,డాక్టర్ విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు తక్కువ…

నెల్లూరులో ప్రశాంత్ ఫెర్టిలిటీ ఉమెన్ సెంటర్ ప్రారంభం

.మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 14 : నెల్లూరు నగరంలో మాగుంట లే అవుట్‌లో ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన ప్రశాంత్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ సెంటర్ ఆదివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజితరెడ్డి. మాజీ మేయర్…

డివిజన్ స్థాయిలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన యాదమరి టీం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-14 విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్‌లో యాదమరి మండల జట్టు ఘన విజయం సాధించింది. పూతలపట్టు టీంపై 67 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు అడుగుపెట్టిందని జట్టు కెప్టెన్…

కడపలో నిర్వహించిన ఎస్‌టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశం – ఉపాధ్యాయ సమస్యలపై చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్లు

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-12 కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఎస్‌టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను స్పష్టంగా ప్రస్తావించారు. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…

మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన.

చిత్తూరు డిసెంబర్ 13 మన ద్యాస చిత్తూరు జిల్లా కేంద్రంలోని విద్య జూనియర్ కళాశాల చిత్తూరు నందు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన విద్య జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్.. కార్యక్రమాన్ని…

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఎడ్యుకేషనల్ ఎక్స్ పో

మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 13:ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా నెల్లూరు నగరంలో అనిల్ గార్డెన్స్ లో శనివారం ప్రారంభమై 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు భారీ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సోమశేఖర్ తెలిపారు. ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోలో…

ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…