ఆటోని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
తవణంపల్లి డిసెంబర్ 20 మన న్యూస్ తవణంపల్లి మండలం ముత్రపల్లికి చెందిన పి సాయి తేజ మైనం గుండ్లపల్లి కి చెందిన ఏ హర్షను సీతమ్స్ కళాశాలకు తన మోటార్ సైకిల్ యమహా R15 రిజిస్ట్రేషన్ . నెం . ఏపీ…
తవణంపల్లి డిసెంబర్ 20 మన న్యూస్ తవణంపల్లి మండలం ముత్రపల్లికి చెందిన పి సాయి తేజ మైనం గుండ్లపల్లి కి చెందిన ఏ హర్షను సీతమ్స్ కళాశాలకు తన మోటార్ సైకిల్ యమహా R15 రిజిస్ట్రేషన్ . నెం . ఏపీ…
తిరుపతి, డిసెంబర్ 20 మన న్యూస్ వివిధ పరిశ్రమ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 2 బిలియన్ డాలర్ల బహుళ జాతి సంస్థ అమర రాజా గ్రూప్, తమ 39 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పూర్తి సంతోషంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంది. 1985లో…
మన న్యూస్:నెల్లూరు నగరం, మినీ బైపాస్ రోడ్, జిపిఆర్ కళ్యాణ మండపంలో కాక్షాయని ఇన్ఫ్ర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా సంస్థ అధినేత మల్లికార్జున మాట్లాడుతు సంస్థ స్థాపించిన రెండు సంవత్సరాలలోనే…
మన న్యూస్:,డిసెంబర్ 20:నెల్లూరు టౌన్ హాల్ లో వియాని హోం వార్షిక వేడుకల ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది. డాక్టర్ బిషప్ ఎండి ప్రకాశం మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉన్న పిల్లలను ,అనాధ పిల్లలను దేవుని దయతో సంస్థా వారు పోషిస్తునందకు ఎంతో…
మన న్యూస్:టిడిపి నాయకులు లక్కమనేని మధుబాబు లక్ష రూపాయలు చెల్లించి టిడిపి పార్టీ శాశ్వత సభ్యత్వం స్వీకరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 22 వార్డు పరిధిలో లక్కమనేని మధుబాబు ఆధ్వర్యంలో వెలంపాళెం వద్ద పండుగ వాతావరణంలో శుక్రవారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం…
మన న్యూస్: ప్రతినిధి ఏలేశ్వరం:పట్టణంలోని శ్రీ అనంత లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో విశ్వహిందూ పరిషత్అ నుబంధ సంఘాలైన మాతృశక్తి, దుర్గావాహినీల సంఘాలకు నూతన కార్యవర్గాన్ని శుక్రవారం విహెచ్పీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాతృశక్తి అధ్యక్ష కార్యదర్శులుగా…
మన న్యూస్: ఏలేశ్వరం:స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2025-2026వ సంవత్సరం జిపిడిపి, బిపిడిపి యాక్షన్ ప్లాన్ గురించి ఒకరోజు శిక్షణా తరగతులను ఇంచార్జ్ ఎంపీడీవో కెవి సూర్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి హాజరయ్యారు.…
మన న్యూస్:తిరుపతి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ ను…
మన న్యూస్ తిరుపతి, డిసెంబర్ 20, 2024:- వివిధ పరిశ్రమ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 2 బిలియన్ డాలర్ల బహుళ జాతి సంస్థ అమర రాజా గ్రూప్, తమ 39 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పూర్తి సంతోషంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంది.…
Mana News, Tirupati, December 20, 2024:- Amara Raja Group, a $2 billion global conglomerate with presence in varied industries, celebrated its 39th Foundation Day with much joy and excitement. The…