Category: ఆంధ్రప్రదేశ్

క్రిస్టియ‌న్ ల సంక్షేమానికి ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందిఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్:తిరుపతి న‌గ‌రంలోని కేబి లేఅవుట్ లో ఉన్న షెకీనా మినిస్ట్రీస్ చ‌ర్చ్, వెస్ట్ చ‌ర్చ్ ల‌లో జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పాల్గొని కేక్ క‌ట్ చేసి చిన్నారుల‌కు తినిపించారు. ఎమ్మెల్యేని చ‌ర్చి పాస్ట‌ర్స్ దీవించారు. జీస‌స్…

ఘనంగా వాజ్ పేయ్ 100 వ జయంతి వేడుకలు

మన న్యూస్:ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి వేడుకలు ఏలేశ్వరం మండలం బిజెపి అధ్యక్షుడు కూరాకుల రాజా ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా బిజెపి వైస్…

దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ షాపును ప్రారంభించిన ముదునూరి

మన న్యూస్: ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం నంది సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ నూతన షాపును ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు ప్రారంభించారు.ఈ సందర్బంగా…

కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు

మన న్యూస్: ప్రత్తిపాడు మండలం లంపకలోవ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సీఈవో ఒమ్ము కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సొసైటీ పరిధిలో ఉన్న రైతులతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ సమావేశమయ్యారు.ప్రత్తిపాడు ప్రాంత పరిధిలోని…

తాటి తోపులో ఘనంగా క్రిస్మస్ సంబరాలు..పేదలకు బట్టలు అన్నదానం చేసిన డాక్టర్ వేదనాయగం

మన న్యూస్: తిరుపతి,క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తిరుపతి రూరల్ మండలం తాటితోపు లోని ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘం లో బుధవారం క్రిస్మస్ సంబరాలు డాక్టర్ వేదనాయగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంగ్లం చర్చ్ ఆఫ్ ఇండియా…

క్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకోవాలి

మన న్యూస్:గొల్లప్రోలు శాంతి దూత ఏసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పేర్కొన్నారు. గొల్లప్రోలులోని గాంధీ నగర్ లో గల స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో క్రిస్మస్ వేడుకలు, భారత మాజీ ప్రధాని వాజ్…

మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీగొల్లప్రోలు

మన న్యూస్:కాకినాడ చేపల వేటకు వెళ్లి అల్పపీడన కల్లోలిత సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ సంస్థల సహకారంతో బుధవారం సురక్షితంగా తీరానికి చేర్చామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు…

మండల కేంద్రంలో ఘనంగా వాజ్ పేయ్ 100 వ జయంతి వేడుకలు. బిజెపి నూతన అధ్యక్షుడిగా అశోక్ ఏకగ్రీవ ఎన్నిక

మన న్యూస్:వెదురు కుప్పం మండలంలోని కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బీహరి వాజ్ పాయ్ 100వ జయంతి వేడుకలు ఘనంగా బిజెపి అధ్యక్షుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ముందుగా వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారతీయ…

శ్రీ‌వారి భ‌క్తుల‌కు మ‌రింత నాణ్య‌మైన సేవ‌లు, స్విమ్స్‌కు జాతీయ హోదాకు సిఫార్సు,టీటీడీ ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు

మన న్యూస్:టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలుటీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు బిఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న, టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావుతో కలిసి మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఇందులో ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి.ముఖ్య‌మంత్రి…

హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన

మనన్యూస్:తిరుపతి కేంద్ర హోం మంత్రి అమిత్ షా దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకర రీతిలో మాట్లాడటం దుర్మార్గమని, హోం మంత్రి పదవికి ఆయన అనర్హుడని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్…