పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్ మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే
మనన్యూస్,పూతలపట్టు:చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గల్లా రామచంద్ర నాయుడు రూ 2.30 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్…