చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చట్టాలపై అవగాహన సదస్సు : ఎస్సై వెంకటసుబ్బయ్య
Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని ఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో శనివారం విద్యార్థి విద్యార్థినులకు బాల్య వివాహాలు, పోస్కో కేసులు, సైబర్ క్రైమ్స్ , మైనర్ డ్రైవింగ్ వాటి వలన జరిగే…
నారా రామ్మూర్తి నాయుడు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి నేతలు
Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: నారా రామమూర్తి నాయుడు గారు మాజీ శాసనసభ్యులు, చంద్రగిరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వెదురుకుప్పం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని…
జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్ లు పరిష్కరించాలి: జిల్లా కార్యవర్గ సభ్యులు గోవింద్ స్వామి
మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం కార్వేటినగరం సీనియర్ జర్నలిస్టులు శనివారం జాతీయ పత్రికాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర మరియు జిల్లా ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెదురుకుప్పం మండల పరిషత్ సూపెరిండెంట్ నాగమణి,…
గ్రామ కంఠం రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శులకే
తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ గ్రామకంఠంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శికి అధికారాలు ఇవ్వబడ్డాయని తవణంపల్లి మండల తహసిల్దార్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠంలో జరిగే రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం…
గోడ కూలి భావన నిర్మాణ కార్మికుడు మృతి రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాలూరు నవంబర్16( మన న్యూస్ ):= వివరాల్లోకి వెళితే పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ సమీపంలో నల్ల శంకర్రావు (45) భావన నిర్మాణ కార్మికుడు పట్టణంలో మండాది మాధవరావు కు చెందిన…
ఎస్ఆర్ పురం లో ఘనంగా పత్రికా దినోత్సవం
ఎస్ఆర్ పురం నవంబర్ 16 మన న్యూస్ ఎస్ఆర్ పురం లో ఘనంగా పత్రికా దినోత్సవం వేడుకలుపత్రికా విలువను కాపాడుతూ నవ సమాజ నిర్మాణానికి ముందుకు వేయండి.. ఎస్సై సుమన్మనన్యూస్ ,ఎస్ఆర్ పురం పత్రిక విలువను కాపాడుతూ నవ సమాజ నిర్మాణానికి…
పనిచేసిన చేతులకు పట్టెడన్నానికి దూరం చేస్తారా! చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ కార్మికుల ఆవేదన*
ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి: నవంబర్ 16 ఏలేశ్వరం మండలంలో చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా తాళాలు వేసి యాజమాన్యం పరారయ్యారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులు,రోడ్డున పడ్డారు. కర్మాగారం వద్ద…
జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మండలాధికారులకు వినతి పత్రం.
తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ : జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా వినతి పత్రం. తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మండలంలోని జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ సుధాకర్ కి ఎంపీడీవో రెడ్డి బాబు,కి…
త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న కుమ్మరవలస గిరిజన ప్రజలు, పట్టించుకోలేని సంబంధిత అధికారులు
పాచిపెంట నవంబర్16( మన న్యూస్ ):= పార్వతిపురం మంజం జిల్లా పాచిపెంట మండలంలో రెండు నెలలకు పైగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకపోవడం వలన గెడ్డ ఊట చలమనీరు కలుషితనీరు త్రాగి రోగాలు మారిన పడుతున్న కుమ్మరివలస గిరిజనులు త్రాగునీటి సమస్య…
ఆశ వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి,
పాచిపెంట నవంబర్16( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లో ఆశ వర్కర్స్ యూనియన్ పాచిపంట మండలం నాయకులు జలుమూరి చండి పి. నిర్మల కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ నాయకులు కే.మల్లేశ్వరి కస్తూరి పోలమ్మ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు…