ఘనంగా మహా సంప్రోక్షణ పూజలు :ఆలయ ధర్మకర్త పేట రాధాకృష్ణారెడ్డి

Mana News:- వెదురుకుప్పం మన న్యూస్ :- మండల కేంద్రంలో వెలసిన శ్రీకృష్ణ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో సోమవారం ఉదయం వైభవంగా మహా సంప్రోక్షణ పూజలు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిరిలు వేసి విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరణ…

కాణిపాకం లో కార్తీక సోమవారం ప్రతేక్యపూజలు

Mana News:- కాణిపాకం నవంబర్ 18 మన న్యూస్ :- స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము నందు ఈరోజు మూడవ కార్తీక సోమవారం సందర్భంగా…

అంగన్వాడి సమస్యల దశలవారీగా పరిష్కరిస్తాం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు ,మన న్యూస్:-పార్వతీపురం మన్యం జిల్లా, ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా 5,31,446 గర్భవతి బాలింత తల్లులు మరియు 13,03,384 మంది మూడు సంవత్సరాల లోపు పిల్లలు మరియు 7 లక్షల మంది 3…

స్థానికుల నెల నెలా శ్రీవారి దర్శనం…హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతి, మన న్యూస్:-స్థానికులకు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పునరుద్ధరిస్తూ టిటిడి పాలకమండలి తీర్మానం చేయడం పట్ల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. స్థానికులకు నెలలో మొదటి మంగళవారం దర్శనం కల్పిస్తామని ఎన్డీఎ కూటమి ఇచ్చిన హామీని టిటిడి…

సీఎంసీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని అసెంబ్లీలో గళం విప్పిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..**గత ప్రభుత్వంలో ఓటిఎస్ పథకం ద్వారా దగా పడ్డ లక్షల మంది ఎస్సీలు..

పూతలపట్టు (అమరావతి )నవంబర్ 18 మన న్యూస్ తమిళనాడు రాష్ట్ర వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని చిత్తూరు జిల్లా ప్రజల‌ కోసం అసెంబ్లీ సమావేశాల్లో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గళం విప్పారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో *పూతలపట్టు శాసనసభ్యులు…

గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి యువ మోక్ష అధ్యక్షులు ఆనంద్ బాబు

మన న్యూస్ ,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు గ్రామంలో వెలసిన శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో గంగాధర నెల్లూరు మండలం అగరమంగళం గ్రామానికి చెందిన బిజెపి యువ మోక్ష అధ్యక్షుడు ఆనంద్ బాబు వారి కుటుంబం సభ్యులతో…

పొదలపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ – భారీ ఎత్తున నాటు సారా ఊట ధ్వంసం

మన న్యూస్ : పొదలపల్లి గ్రామంలో కార్వేటినగరం సిఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ హనుమతప్ప మాట్లాడుతూ ఎస్ఆర్ పురం మండలం పొదలపల్లి గ్రామంలో శుక్రవారం గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని అందులో భారీ ఎత్తున…

నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం.వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక…

అధికార లాంఛనాలతో రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తి

MANA NEWS :- తిరుపతి జిల్లా నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వగ్రామం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో తల్లిదండ్రులు అమ్మణ్నమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి…

ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం

Mana News :- టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదివారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..