పదో తరగతి పరీక్షా ఫలితాలలో గీతం విద్యార్థుల ప్రభంజనం
మన న్యూస్ సింగరాయకొండ:- బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గీతం(జోన్స్) విద్యార్థులు మండల స్థాయి ర్యాంకుతో మరోసారి సత్తా చాటారు1)కె అమృత వర్షిని 591/6002) ఎస్.కె రిహానా 584/6003) డి శివ సాహితి. 583/600విద్యార్థులు మొదటి మూడు…