మత్స్యకారుల తరుపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మనన్యూస్,కోవూరు:ఆర్ధిక పరిస్థితి అనుకూలించక పోయినా గంగపుత్రులకు యిచ్చిన మాట తప్ప లేదు.మత్స్యకారుల ఖాతాలలో 20 వేల రూపాయలు వేట విరామ భృతి జమ చేశారు.అభివృద్ధిని విస్మరించకుండా సంక్షేమ పధకాలు కొనసాగించడం చంద్రబాబుకే సాధ్యం.మత్స్యకారసేవలో కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.నాటి…