Category: ఆంధ్రప్రదేశ్

బ‌లిజ‌లు అన్ని రంగాల్లో రాణించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃబ‌లిజ ఉద్యోగులు, మేధావుల వందో ఆత్మీయ క‌ల‌యిక‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఆదివారం ఉద‌యం ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోట‌ల్ లో స‌భాధ్య‌క్షులు ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆత్మీయ క‌ల‌యిలో వివిధ శాఖ‌ల్లో పని చేసే ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు. బ‌లిజ…

న‌క్ష‌తో భూత‌గాదాల‌కు చెక్ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃన‌క్ష ఫైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుప‌తిలో డ్రోన్ స‌ర్వే ను ఆదివారం ఉద‌యం వినాయ‌కసాగ‌ర్ లో జెండా ఊపి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. డ్రోన్ స‌ర్వే తీరును అధికారులు ఎమ్మెల్యేకి వివ‌రించారు. డిజిట‌ల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్ మానిట‌రింగ్ ప్రొగ్రాం…

ఉగ్రదాడిపై “మానవత” ఆగ్రహం

పర్యాటకుల మృతికి ఘన నివాళి మతోన్మాద పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదు మనన్యూస్,తిరుపతి:కాశ్మీర్ లోని పహల్గాంలో మతోన్మాద పాక్ ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేసి కాల్చి చంపిన పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదని తిరుపతి మానవత శాఖ…

డెల్టా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత భారీ వైద్య శిబిరం

మనన్యూస్,నెల్లూరు:ప్రముఖ డాక్టర్ పోకల రవి డెల్టా హస్పిటల్ అదినేత ఆధ్వర్యం లో 45 డివిజన్,జేమ్స్ గార్డెన్, నెల్లూరు సిటీ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరం లో డాక్టర్ పోకల రవి ,డాక్టర్ పి సునీల్ ,డాక్టర్ కె…

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చే 10 వ తరగతిలో 590 మార్కులు సాధించిన విద్యార్థికి సన్మానం

మనన్యూస్,కోవూరు:10 తరగతిలో 590 మార్కులు సాధించిన ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన మీనం తులసీరాం అనే విద్యార్థిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సన్మానించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా తులసీరాంను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదవాలని ఎమ్మెల్యే…

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి చేపల మాలతో అరుదైన సన్మానం

మనన్యూస్,కోవూరు:మత్స్యకారులసేవలో” కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి ఆదివారం విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి స్థానిక గంగపుత్రులు చేపల మాల వేసి అభిమానం చాటుకున్నారు.

సోమిశెట్టి మధుసూదన్‌ కుటుంబానికి తోడుగా ఉంటాం

మనన్యూస్,కావలి:రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల చెక్కు అందజేసిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఉగ్రవాదంపై చర్యలకు కేంద్రం సిద్ధం అవుతోంది.ఎంపీ వేమిరెడ్డిఉగ్రవాద దాడిలో మృతి చెందిన కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి…

మత్స్యకారుల తరుపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:ఆర్ధిక పరిస్థితి అనుకూలించక పోయినా గంగపుత్రులకు యిచ్చిన మాట తప్ప లేదు.మత్స్యకారుల ఖాతాలలో 20 వేల రూపాయలు వేట విరామ భృతి జమ చేశారు.అభివృద్ధిని విస్మరించకుండా సంక్షేమ పధకాలు కొనసాగించడం చంద్రబాబుకే సాధ్యం.మత్స్యకారసేవలో కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.నాటి…

వైభవంగా శ్రీ వేగులమ్మ అమ్మ వారి జాతర మహోత్సవాలు

మనన్యూస్,కాకినాడ జిల్లా:గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.శ్రీ వేగులమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ముగిసాయి. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు.సోదరులు.. అమావాస్య, ఆదివారం కలసి రావడం.. అమ్మవారికి రజత కవచ అలంకరణ చేసి. ప్రత్యేక పూజలు చేశారు.. మహిళలు పెద్ద ఎత్తున…

బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విన్నర్స్ గా ఎన్ఎస్ఆర్ మురళీకృష్ణ, ప్రకాష్

మనన్యూస్,తిరుపతి:సిమ్స్ ఉద్యోగుల సంఘం, సిమ్స్ అలీడ్ హెల్త్ పూర్వపు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో తుమ్మలగుంట న్యూ స్లిమ్ బ్యాట్మెంటన్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విన్నర్స్ గా ఎన్ఎస్ఆర్ మురళీకృష్ణ, ప్రకాష్ నిలిచారు. హోరాహోరీగా జరిగిన…