Category: ఆంధ్రప్రదేశ్

సీతారాముల స్వామివారి కుంబాభిషేకంలో పాల్గొన్న పాలేరు రామచంద్రారెడ్డి

బంగారుపాళ్యం మనద్యాస మే 21 పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కుర్మాయిపల్లి గ్రామస్తులు మరియు అనందరెడ్డి, మాజీ సర్పంచ్ బాబు హేమలత రెడ్డి, పిలుపు మేరకుశ్రీ సీత రాముల స్వామి వారి దేవాలయం కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంగారుపాళ్యం…

కాణిపాకం ఆలయం పరిసరాల్లో చిన్నారిపై వీధికుక్క కాటు

కాణిపాకం మనద్యాస ప్రతినిధి మే 21 కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం పరిసరాల్లో చిన్నారిపై వీధి కుక్క కాటు…హైదరాబాద్ నుండి కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం విచ్చేసిన ఒక కుటుంబం,దర్శనానికి వెళ్లే ముందు దేవాలయ పరిసరాల్లో ఒక వీధి కుక్క…

నెల్లూరు లో అగస్త్య ఆగ్రోస్ అధీకృత సోలిస్ ట్రాక్టర్ డీలర్‌షిప్ నూతన షోరూం ప్రారంభం

మన ధ్యాస, నెల్లూరు, మే 15 : నెల్లూరు నగరంలో నూతనంగా ప్రారంభమైన ట్రాక్టర్ ల షోరూమ్, అగస్త్య ఆగ్రోస్ ను సందర్శించి, సోలిస్, యన్మార్ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్…

నెల్లూరు లో అగస్త్య ఆగ్రోస్ అధీకృత సోలిస్ ట్రాక్టర్ డీలర్‌షిప్ నూతన షోరూం ప్రారంభం

మన ధ్యాస, నెల్లూరు, మే15 : నెల్లూరు నగరం మిని బైపాస్ రోడ్డు, బివినగర్,సప్తగిరి కాలనీ వద్ద అగస్త్య ఆగ్రోస్ అధీకృత సోలిస్ ట్రాక్టర్ డీలర్‌షిప్ నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించ నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా…

వైసిపి ఐదేళ్ల పాలన దళితుల చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం: ప్రభుత్వ విప్ గణబాబు తీవ్ర ధ్వజం….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం గోపాలపట్నం మే 20: గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి, అరాచక పాలనలో రాష్ట్రంలోని దళిత సమాజం తీవ్ర అవమానాలు, అణచివేత,దౌర్జన్యాలు ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిందని ప్రభుత్వం విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ…

జిల్లాలో మందుల కొరత లేకుండా ముందస్తు చర్యలు…డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు కె. రజిత

మన ధ్యాస ప్రతినిధి ​విశాఖపట్నం మే 19: ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త ఒకరోజు బంద్‌లో, జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం…

జిల్లాలో శాంతి భద్రతలుపై సంతృప్తి చెందిన డీజీపీ

మద్యాస ప్రతినిధిపాచిపెంట, మే 17:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా పాచిపెంట మండలం పి కోనవలస విచ్చేసారు. ఆదివారం నాడు ఆయనను పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్…

సామాజిక సేవలో డాక్టరేట్ అందుకున్న అరగొండ రాజేశ్వరమ్మ.

తవణంపల్లి మే 17 మన ద్యాస ప్రతినిధి మే 16 (నాగరాజ సరకింటి) తవణంపల్లి మండలంలోని అరగొండ గ్రామానికి చెందిన, నేటికీ సామాజిక సేవలో ప్రజల మన్ననలు పొందిన అరగొండ రాజేశ్వరమ్మను గుర్తించి భారత్ విరుచువల్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్…

శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి సేవలో జిల్లా కలెక్టర్

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 14 (నాగరాజ సరకింటి ) సర్వరోగ నివారిణి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానమును చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి తెలుసుకొని శ్రీ వీరాంజనేయ స్వామి…

రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు నిర్వహించిన…. 73వ వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్ బాలాగా బాలు నాయుడు…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(గాజువాక)మే13:గాజువాక 73 వ వార్డు కొలెస్ట్రి ఇంచార్జ్ బాలి నాయుడు ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో భాగంగా బాలు నాయుడు కేక్…