Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో ఆకృతి షోరూం శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 21 : నెల్లూరు నగరంలో కొత్త హాల్ సినిమా ధియేటర్ ఎదురుగా ఆకృతి షోరూమ్ ను శుక్రవారం సినీనటి నెల్లూరు నెరజాణ రితికా నాయక్ ప్రారంభించినారు.ముందుగా షోరూమ్ కు విచ్చేసిన రితికా నాయక్ కు షోరూమ్…

విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎన్.పి.ధరణి నాయుడు

బంగారుపాల్యం ,మన ధ్యాస, ఆగస్టు 20 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.పి.ధరణి నాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ను…

155 మంది కార్మికులు తో రిలే నిరాహార దీక్షలు సక్సెస్.

విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి ఆగస్టు 17: జీవీఎంసీ పార్క్ దగ్గర్లో గల గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన దీక్షలలో తుట్టా నూక రాజు,ఉరుకూటి రాజు,ఆర్ కె ఎస్ వి కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన…

సర్వేపల్లి దోచేస్తున్న సోమిరెడ్డి కొడుకు, అల్లుడు…….. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మన ధ్యాస, వెంకటాచలం ఆగస్టు 16 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో పర్యటించిన సందర్భంగా మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు “డా” కాకాణి గోవర్ధన్…

చెప్పింది చేశాం… కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ఆదరించండి……..నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస, కందుకూరు, ఆగస్టు 16 : చెప్పిన మాటను నిలబెట్టుకుని ప్రజల ముందుకు వచ్చామని, కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి స్థానిక ఎన్నికల్లో ఆదరించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కోరారు. శనివారం కందుకూరు నియోజకవర్గం…

నెల్లూరులో బలిజ భవన్ కళ్యాణ మండపం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస, నెల్లూరు:ఆగస్ట్ 16 :నెల్లూరు సిటీ నియోజకవర్గం 15వ డివిజన్‌ బాలాజీనగర్‌లో బలిజ, కాపు, తెలగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బలిజ భవన్‌ కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, టీటీడీ మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ…

ఆర్థిక ఇబ్బందుల్లోనూ 4 కోట్లతో మున్సిపల్ కార్యాలయం నిర్మించడం అభినందనీయం….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస, బుచ్చిరెడ్డిపాలెం ఆగస్టు 16 : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రూ.4 కోట్లతో మూడు అంతస్తుల అత్యాధునిక మున్సిపల్‌ కార్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అభినందనీయం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ద్యాస, నెల్లూరు, ఆగస్టు 16 :శాంతిభద్రతల పరిరక్షణలోనూ, ప్రజలకు రక్షణగా నిలవడంలోనూ పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఆదివారం కొడవలూరులో వీపీఆర్‌ ఫౌండేషన్ తరఫున నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్…

దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి బాగ స్వామ్యమే నిజమైన దేశభక్తి……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస, విడవలూరు,ఆగస్టు 15 : దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యం అందించడమే నిజమైన దేశభక్తి అని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం విడవలూరు జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో…