సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బోల్లినేని వెంకట రామారావు..!!

కలిగిరి, నవంబర్ 12 మన ధ్యాస న్యూస్ :///

ఉదయగిరి శాసనసభ్యులు కాకర్లసురేష్ ఆధ్వర్యంలో బొమ్మరాజుచెరువు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు,సి ఎమ్ ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు పాల్గొని పెద్దపాడు గ్రామస్తులు కు చావా రమణమ్మ ,బోడిపూడి అనిత ,ఎడ్లరమణమ్మ లకుచెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ,మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని ఎల్లప్పుడూ భావిస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల వల్ల కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఈ నిధి ఒక బలమైన అండగా నిలుస్తుందనిఆయన అన్నారు. అలాగే, ప్రభుత్వం అందించే ప్రతి పథకమూ ను నిజంగా అవసరమైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని,ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఆ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో యూనిట్ ఇంచార్జి మొక్కా హజరత్ రావు, మరియు పెద్దకొండూరు గ్రామ కమిటీ అధ్యక్షులు వెళ్ళంకి కొండపనాయుడు, డి శివరాం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర