Category: Uncategorized

తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని మాల ధరించిన కొడుకులు

చిత్తూరు, మన ధ్యాస, జనవరి 10 రిపోర్టర్ :కమల్ రెడ్డి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని తల్లిదండ్రుల మాల ధరించిన కొడుకులుఅమ్మ నాన్న లు లేనిదే ఈ సృష్టి లేదని అటువంటి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల మాల ధరిస్తామని…

ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేపట్టిన చారిత్రక దినమే కాదు… దేశ రాజకీయాలలో నూతన శాఖానికి నాంది పలికిన రోజు జనవరి 9….. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేపట్టిన చారిత్రకదినమే కాదు…దేశ రాజకీయాలలో నూతన శకానికి నాంది పలికిన జనవరి 9…… నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మన ధ్యాస, నెల్లూరు,జనవరి 9 :తెలుగుజాతి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి సగర్వంగా…

మహిళలో సృజనాత్మకతకు మంచి వేదిక రంగవల్లుల పోటీలు….. పొంగూరు రమాదేవి

మన ధ్యాస, నెల్లూరు,జనవరి 9 :మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ముగ్గుల పోటీలు చక్కని వేదికగా ఉపయోగపడతాయని మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. హిందూ సంస్కృతిలో సంక్రాంతి విశిష్టమైన పండుగని, ఈ పండుగ సందర్భంగా వేసే ముగ్గుల్లో సృజనాత్మకత దాగి…

యువత క్రీడా స్ఫూర్తితో ఎదగాలి….. నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్

మన ధ్యాస, ఇందుకూరుపేట, జనవరి 9: యువత క్రీడా స్ఫూర్తితో ఎదగాలని నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం మండలంలోని పల్లెపాడు డైట్ కళాశాల మైదానంలో శుక్రవారం నందమూరి బసవ రామతారకం మెమోరియల్ ట్రస్ట్…

విజ్ఞాన్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు.

బంగారుపాళ్యం,మనధ్యాస, జనవరి 9 రిపోర్టర్:కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ఆవరణను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్ది,పూలతో అలంకరించారు.విద్యార్థులు ఉపాధ్యాయులు పొంగల్లు నిర్వహించి భోగిమంటలు వేశారు.చిన్నారులు హరిదాసు…

నాయుడుపేటలో న్యూ మైత్రి షాపింగ్ మాల్ శుభారంభం

మన ధ్యాస, నాయుడుపేట, జనవరి 8: తిరుపతి జిల్లా, నాయుడుపేట లో గురువారం న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను సినీ నటిమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ ప్రారంభించినారు.సినీ నటీమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ వేరువేరుగా షాపింగ్కు విచ్చేసిన…

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైసిపి యువనాయకులు మహేంద్ర, జగదీశ్

బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి6 రిపోర్టర్ కమల్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన వైఎస్సార్ పార్టీ జిల్లా మాజీ యువత ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర,మండల…

రేపు గూడూరు కి విచ్చేస్తున్న పోలీస్ సింహం జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల.నెల్లూరు జిల్లా ఎస్పీ ముందు గూడూరు లో ని సమస్యలు. పరిష్కారం అవుతాయా?

గూడూరు, మన న్యూస్, జనవరి 05,(నాగరాజు కె). గూడూరు లోని ధాబాలలో విచ్చలవిడిగా మద్యం ప్రియులు. అర్ధరాత్రి దాటినా ధాబాలలో మద్యం ప్రియులు మద్యం సేవించినా అడిగే నాథుడే లేడు. ఎందుకంటే నెల నెలా లక్షలు రూపాయలు మామూళ్లు రూపం లో…

వింజమూరు ఎంపీపీ మరోసారి టిడిపి కైవసం.వింజమూరు ఎంపీపీ గా వనిపెంట హైమావతి ఏకగ్రీవం..

వనిపెంట హైమావతిని ఎం పీ పీ గా ప్రతిపాదించిన మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య.ఎంపీపీగా హైమావతిని బలపరిచిన ఉపాధ్యక్షురాలు బసిరెడ్డి సుమలత.నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ ఎన్నిక.. వింజమూరు,జనవరి 05,మన న్యూస్,(నాగరాజు కె ) రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య గత…

పెరటి కోళ్లను పంపిణీ చేసిన..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..

పెరటి కోళ్ల పెంపకం లాభదాయకం.. పొదుపు మహిళలకు చక్కని అవకాశం..ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి.. కుటుంబాలకు భరోసాగా నిలవండి.. వింజమూరు, జనవరి 5,మనన్యూస్,(నాగరాజు కె ) పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని,పొదుపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉపాధి పొందాలని…