ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

మన న్యూస్: పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గం ప్రతినిధి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని,ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని పినపాక శాసనసభ్యులు…

(Child Labour) నిర్ములన

మన న్యూస్ : కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ హాల్ లో కామారెడ్డి రెస్టారెంట్ యాజమానులతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి Ms. టీ. నాగరాణి గారు సమావేశమైనారు. ఈ సమావేశం యొక్క…

బంగారుపాళ్యం ఆటో డ్రైవర్ తో సమావేశం నిర్వహించిన సిఐ కే శ్రీనివాసులు

బంగారుపాళ్యం నవంబర్ 11 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పోలీస్ స్టేషన్ సీఐ కే శ్రీనివాసులు బంగారుపాళ్యం మండలం ఆటో డ్రైవర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దని మరియు ప్రతి…

You Missed Mana News updates

ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం
విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్
ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..
భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…
బక్రీద్ పండుగ వేడుకలు
కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ