Category: Uncategorized

కోటి 17 లక్షలతో నిర్మించునున్న డ్రైనేజీకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా శంకుస్థాపన..

వింజమూరు పట్టణాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యం..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్.. వింజమూరు ఫిబ్రవరి 8, (మన న్యూస్ ప్రతినిధి).నాగరాజు కె. వింజమూరు పట్టణంలో నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు కోటి 17 లక్షల రూపాయలతో సుమారు కిలోమీటర్ పొడవున ఆరు…

ఉదయగిరి స్త్రీ శక్తీ భవన్ నందు విద్యాంజలి లక్ష్యం నాణ్యమైన విద్య మౌళిక వసతుల కల్పన.

ఉదయగిరి, మన ధ్యాస, ఫిబ్రవరి 07,(నాగరాజు కె ). శనివారం స్త్రీ శక్తి భవన్ ఉదయగిరి నందు విద్యాంజలి కార్యక్రమం పై మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల అభివృద్ధి అధికారి శ్రీ శ్రీనివాసులు అధ్యక్షతన విద్యాంజలి మండల నోడల్ ఆఫీసర్…

కర్ణాటక, కేరళ ధర్మ ప్రచారణ యువసేన సభ చైర్మన్ కె. గోపి వారిని ఘనంగా సన్మానించిన ఆంధ్ర ప్రదేశ్ గౌడ్ సంఘం కార్యదర్శి బుస్సు నాగరాజ గౌడ్*

బంగారు పాల్యం, మనధ్యాస ,ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి మాజీ డైరెక్టర్, అలాగే కర్ణాటక–కేరళ రాష్ట్రాల నారాయణ గురు…

గండిపాలెం జడ్పీ హైస్కూల్ టీచర్ ను కాపాడిన స్టూడెంట్.. ఏమి జరిగింది అంటే.?

ఉదయగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 06,(నాగరాజు కె ). స్టూడెంట్ నే లేదా డాక్టర్… అనుకుంటూన్న ప్రజానీకం. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం గండిపాలెం జడ్పీ హైస్కూల్ టీచర్ కే సి మాలకొండయ్యను విద్యార్థి కంచర్ల వెంకట కిరణ్ సిద్ధార్థ్…

మహా గణపతి దేవాలయ కుంభాభిషేకం మహోత్సవం

బంగారుపాల్యం , మనధ్యాస ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పద్మావతి నగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం 06-2-…

అర్దగిరి బోర్డు సభ్యురాలు రాధిక ను సన్మానించిన జనసేన నాయకులు ఆవుల శాంతమూర్తి.

బంగారుపాల్యం , మనధ్యాస ,ఫిబ్రవరి 6 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ సమీపంలోని అర్దగిరి కొండపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా నియమించబడిన జనసేన పార్టీకి…

అర్దగిరి పాలక మండలి చైర్మన్ ఎ.రఘుపతి ని సన్మానించిన జనసేన సీనియర్ నాయకులు ఆవుల శాంతమూర్తి

బంగారు పాల్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, అరగొండ సమీపంలోని అర్దగిరి కొండపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమించబడిన…

వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం .

బంగారుపాల్యం,మనధ్యాస ఫిబ్రవరి 5 రిపోర్టర్:కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాల్యం మండలం ,తగ్గువారిపల్లి పంచాయతీ ,పద్మావతి నగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం 06-2- 2026 నుండి 8- 2-…

‘అంతిమ యాత్ర’ ఇబ్బందులు…అత్తూరు కాలనీవాసుల కష్టాలకు చెక్… క్షేత్రస్థాయి రికార్డులను పరిశీలించిన తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి… రేణిగుంట మన ద్యాస ఫిబ్రవరి 4.రేణిగుంట మండల పరిధిలోని అత్తూరు ఎస్సీ కాలనీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శ్మశాన వాటిక దారి సమస్యపై మండల…

నేర స్వభావాన్ని వీడాలి.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.. సిఐ మంజునాథరెడ్డి, ఎస్సై కౌన్సిలింగ్…రేణిగుంట మన న్యూస్ 4.గాజలమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ మంజునాథరెడ్డి,…