కోటి 17 లక్షలతో నిర్మించునున్న డ్రైనేజీకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా శంకుస్థాపన..
వింజమూరు పట్టణాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యం..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్.. వింజమూరు ఫిబ్రవరి 8, (మన న్యూస్ ప్రతినిధి).నాగరాజు కె. వింజమూరు పట్టణంలో నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు కోటి 17 లక్షల రూపాయలతో సుమారు కిలోమీటర్ పొడవున ఆరు…