రాజకీయ కక్షలతో ధ్వంసం చేసిన ఇల్లు

ఇల్లు ధ్వంసం నీకే పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోండి ఎస్ఐకి ఫిర్యాదు చేసిన బాధితుడు బాలసుబ్రమణ్యం రెడ్డి మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామంలో అధికార పార్టీ అండదండలతో కొంతమంది వ్యక్తులు ఇల్లును…

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ ఎంఈఓ ప్రవీణ్ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్గల్ మండలంలోని కటే పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలరాజు కూతురు నిహారిక జ్ఞాపకార్థం 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ,పలకలను మండల విద్య అధికారి ప్రవీణ్ కుమార్, గ్రామ సీనియర్ నాయకులు…

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…

చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి- ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని.

మన న్యూస్: పినపాక ఈ ఏడాది చలి తీవ్రత పెరగటం, చల్లటి గాలులు వీచటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక…

తెలంగాణ సీఎంతో టీటీడీ చైర్మన్ భేటీ

Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :- టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు ధర్మకర్తల…

50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావుగద్వాల జిల్లా

మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా:ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో.. మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఓ వ్యక్తి నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ.. ఎర్రవల్లి చౌరస్తాలో రెడ్ హ్యాండెడ్ గా అధికారులకు పట్టుబడిన ఇటీక్యాల…

గ్రామాల సమస్యలు అన్నిటిని చెప్పండి పరిష్కరిస్తాజుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు.అనంతరంబిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవచ్చారు. వీలైనంత త్వరగా…

అప్పు చేసి గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహణ

పాచిపెంట,నవంబర్14 ( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లోగ్రంధాలయ వా రోత్సవాలు అప్పు చేసిన డబ్బులతో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించినట్లు పాచిపెంట గ్రంధాలయం టీచరు ఉదయభాస్కర్ తెలియజేశారు. ఆయన గురువారం నాడు ( మన న్యూస్,) విలేకరితో…

42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే జీవోను అమలు చేయాలి, వై.రమాదేవి, ఎన్. బంగారమ్మ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు,

పాచిపెంట నవంబర్14( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట లో,పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఐసిడిఎస్ అధికారులకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో. ప్రాజెక్ట్ నాయకులు ఎన్ బంగారమ్మ రమాదేవి ఆధ్వర్యంలో…

పత్రికా ప్రకటన

చిత్తూరు నవంబర్ 13 మన న్యూస్ నా క్లైంట్ ఎం హరి,అనే ఎం యోగేశ్వర్ సన్నాఫ్ ఎం గంగులయ్య కు ఒక్కడే కుమారుడు అతను స్కూల్లో చేరినప్పుడు ఎం యోగేశ్వర్ అనే పేరును నమోదు చేసియున్నారు.ఇంట్లో అందరూ ముద్దుగా హరి అని…

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.
ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు
సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం
యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి