దాసరిపల్లి ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కాకర్ల. ఉదయగిరి ఫిబ్రవరి 3, (ఎల్లో సింగం ప్రతినిధి). ఇటీవల కొన్ని రోజుల క్రితం ఉదయగిరి సమీపంలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి-కుమారులు సయ్యద్ సాహేర,…
మామిడి రైతుల సమస్యలు పరిష్కారానికై కలెక్టర్ కు వినతి.
చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి2 2025లో మామిడి రైతులు అన్ని విధాలా నష్టపోయారు ఈ సీజన్లో నైనా మామిడి రైతులని ఆదుకోవాలి(ఎం ఎఫ్ ఏ ) మామిడి రైతుల సంఘం వినతి. ఈరోజు మామిడి రైతు సంఘం అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన…
అంబటి రాంబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి బహిరంగ క్షమాపణ చెప్పేవరకు ఉపేక్షించేది లేదు..టీడీపీ రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగపనాయుడు..
కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 02,(నాగరాజు కె). రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను రాయలేని చెప్పలేని పదాలతో దూషించిన వైసిపి నాయకుడు అంబటి రాంబాబు, ఆంబోతురాంబాబు, చంద్రబాబు నాయుడు కి బహిరంగ క్షమాపణలు చెప్పేవరకు ఉపేక్షించేది లేదని తెలుగుదేశం…
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ లను చట్టసభలకు రాకుండా ప్రజలే గుణపాఠం చెప్పాలి..విలువలతో కూడిన రాజకీయం చేయాలి.. కుటుంబాలపై దుర్బుషలాడడం అనైతికం, అంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల..
అహర్నిశలు రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న నేతలను దూషించడం దుర్మార్గం..కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వారిని వదిలిపెట్టడు.. మూల్యం చెల్లించుకుంటారు..స్కిల్ డెవలప్మెంట్ కేసులో కడిగిన ముత్యంలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు ఈడి తీర్పునిచ్చింది..కేంద్ర బడ్జెట్…
చెరువు ముందర ఊరు లో ఘనంగా పౌర్ణమి వేడుకలు
చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి1. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం లో స్వయంభుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురగయ్య మాట్లాడుతూ…
కలిగిరి సమీపంలోని 167B జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం.
కలిగిరి, మన ధ్యాస,ఫిబ్రవరి 01,(నాగరాజు కె ). నెల్లూరు జిల్లా కలిగిరి సమీపంలోలోని 167B జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం, ముందు వెళుతున్న టీవీయస్ మొపేడ్ వాహనాన్ని వెనుక నుంచి భలంగా ఢీ కొట్టడం తో బైక్ పై ప్రయాణిస్తున్న…
అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి..రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదు..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..
వింజమూరు, మన ధ్యాస, డిసెంబర్ 31, (నాగరాజు కె ). ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అనైతికమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి,అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉదయగిరి శాసనసభ్యులు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అనుబంధ విభాగ అధ్యక్షుల సమావేశం.
బంగారుపాళ్యం, మన ధ్యాస, జనవరి 29 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం , బంగారుపాళ్యం లో మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ కుమార్ రాజా నివాసం నందువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలేరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల అనుబంధ…