విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎన్.పి.ధరణి నాయుడు
బంగారుపాల్యం ,మన ధ్యాస, ఆగస్టు 20 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.పి.ధరణి నాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ను…