స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధికి చేయాలి..
మన న్యూస్,నిజాంసాగర్, స్వచ్ఛంద సంస్థల ట్రస్టుల ద్వారా గ్రామాల అభివృద్ధి వైపు నడిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కాలిపూర్ గ్రామంలో జి.వి.ఆర్ ట్రస్టును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.. ట్రస్టు ద్వారా గ్రామాన్ని దత్తత…