కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ ఎంపిక… మండలంలో సంబరాలు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీ…